Home » Uttar Pradesh
భారత వాతావరణ శాఖ ప్రకారం శుక్రవారం బల్లియాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణం కంటే 4.7 డిగ్రీలు ఎక్కువ. పాట్నా, నలందా పట్టణాల్లో ఎండవేడిమితో ఎక్కువమంది మరణించారు. బీహార్ రాజధాని పాట్నాలో గరిష్ఠంగా 44.7 డిగ్రీల సెల్�
ఈ ఘటన మొబైల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆపై బాధితుడు ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఓ ముస్లిం వ్యాపారవేత్తను వివాహం చేసుకునేందుకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అనుమతి కోరుతూ దరఖాస్తు చేసిన మహిళా సబ్ఇన్ స్పెక్టర్ అదృశ్యం అయిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది....
విపరీతమైన వేడిగాలులతో ఉత్తర భారతావనిలో 98 మంది మరణించారు.ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కారణంగా 98 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన ఎండవేడిమి పరిస్థితులతో ఉక్కపోత కొనసాగుత
బారాబంకీ జిల్లా ఫతేపూర్ ప్రాంతంలోని ఇస్రౌలి అనే గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా బానో దంపతులకు ఈ నెల 11న ఒక మగపిల్లాడు పుట్టాడు. ఫతేపూర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవం జరిగింది. చిన్నారి మొదటి మూడు, నాలుగు రోజులు ఆరోగ్యంగానే ఉంది. అయితే ఉన్�
కొద్ది క్షణాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టే సమయం ఆసన్నమైంది. అంతలోనే వరుడు అదనపు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్ జిల్లా రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధి ఉర్దా బాపునగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది.
వింద్యాచల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడి పేరు రాజేష్దర్ దూబే (50). బంధువు వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మిర్జాపూర్ వెళ్లాడు. అనంతరం సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బొలేరో కారు మాట్లాడుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయ�
ఈ ఘటనపై ఆలయ కమిటీ ఆఫీస్ బేరర్ సత్యనారాయణ్ అగర్వాల్ కొత్వాలీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని హాపూర్ ఎస్పీ అభిషేక్ వర్మా తెలిపారు.
ఔరంగజేబ్ను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్పై రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఔరంగజేబును కీర్తిస్తూ పోస్ట్ పెట్టిన యువకుడిని రైట్ వింగుకు చెందిన కొందరు విపరీతంగా కొట్టారు. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దగా మార�