Home » Uttar Pradesh
ఫుడ్ డెలివరీ చేసిన మహిళకు లవ్ ప్రపోజ్ చేసాడు ఓ డెలివరీ ఏజెంట్. దీనిపై సీరియస్ అయిన ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దీనిపై ఆ డెలివరీ సంస్థ స్పందన ఎలా ఉన్నా పోలీసులు జోక్యం చేసుకున్నారు.
రమేష్ చంద్ర కుటుంబ సభ్యులు తీసుకున్న సెల్ఫీ వెంటనే సోషల్ మీడియాలోకి ఎక్కింది. 500 రూపాయల నోట్ల కట్టల పక్కన రమేష్ చంద్ర భార్య, పిల్లలు ఫోజులు ఇస్తూ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దాని ప్రకారం.. 14 లక్షల రూపాయల విలువైన భారీ నగ�
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లా గోశాలలో ఆవులు మరణించిన ఘటన సంచలనం రేపింది. మరణించిన ఆవుల కళేబరాలను కుక్కలు పీక్కుతింటున్న వీడియో వైరల్ గా మారింది....
ఇంటినిండా నోట్ల కట్టలు. మంచం నిండా నోట్ల కట్టలు. వాటితో దిగిన సెల్ఫీ. ఓ పోలీసు అధికారికి చుక్కలు చూపెట్టింది.
వరుడు, అతడి కుటుంబానికి ఈ విషయం చెప్పకుండా దాచినట్లు వెల్లడించారు. కాగా, వధువుకు ఇటీవల రాళ్లు తొలగించే సర్జరీ జరిగిందని, దాని వల్ల ఆమె కడుపు ఉబ్బినట్లుగా ఉందని వధువు కుటుంబ సభ్యులు తమకు చెప్పారని వరుడి బంధువులు చెబుతున్నారు.
తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో ఒకరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
83 ఏళ్ల వృద్ధుడికి అరెస్ట్ వారెంట్ తో నోటీసులు జారీ చేసింది కోర్టు. 28 ఏళ్లనటి కేసులో పక్షవాతంతో బాధపడుతు నడవలేకపోతున్న వ్యక్తికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టుకు రాకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చింది.
అయోధ్యలోని సరయూ నదిని రాముని పాదాలతో తడిసిన పుణ్య నదిగా భక్తులు భావిస్తారు. అలాంటి నదిలో ఓ యువతి డ్యాన్సులు చేయడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజస్థాన్ లోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా చార్ ధామ్ యాత్రపై ప్రభావం పడే అవకాశం ఉంది.
దుండగులు హరియాణాకు చెందిన కారు నంబరు ప్లేట్ తో అక్కడకు వచ్చారు.