-
Home » vangaveeti ranga
vangaveeti ranga
రాజకీయాల్లోకి వంగవీటి రంగా వారసురాలు.. ప్రజాక్షేత్రంలోకి ఆశ కిరణ్.. ఆమె ఏం చెప్పారంటే?
Vangaveeti Ranga Family : ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంగవీటి రంగా ఫ్యామిలీ నుంచి మరొకరు
వారసుడిని అని చెప్పుకోవడం కాదు- వంగవీటి రాధాపై వైసీపీ నేత పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో ఉన్నప్పుడైనా మాట్లాడకుంటే ఎలా? మాకు పదవుల మీద వ్యామోహం లేదు.
వంగవీటి రంగాను హత్య చేసిన పార్టీతో పవన్ పొత్తు ఎందుకు పెట్టుకున్నారు?- వైసీపీలో చేరిన వంగవీటి నరేంద్ర
కాపులు అమాయకులు కాదు.. పవన్ కల్యాణ్ ను నమ్మరు.. రంగా అభిమానిని అని చెప్పుకునే పవన్.. టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు?
హాట్ టాపిక్గా కొడాలి నాని, వంగవీటి రాధ కలయిక.. ఏం జరుగుతోంది
ప్రస్తుతం కొడాలి నాని వైసీపీలో ఉండగా రాధ టీడీపీలో ఉన్నారు. వీరిద్దరు కలవడంపైన రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
Minister Jogiramesh: వంగవీటి రంగా పేరును వాడే అర్హత వైఎస్సార్ అభిమానులమైన మాకే ఉంది ..
నేను రంగా శిష్యుడిని. రంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. కోస్తా జిల్లాల టైగర్ వంగవీటి రంగా. పేద, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి రంగా అని మంత్రి జోగి రమేష్ కొనియాడారు
GVL Narasimha Rao: రాష్ట్రంలో రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు కనిపించవా..?
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరిపేర్లేనా..? మిగిలినవారి పేర్లు కనిపించవా.. ? అని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు ప్రశ్నించారు. ఎదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని నిలదీశార
విజయవాడ జిల్లాకు వంగవీటి పేరు _ వల్లభనేని వంశీ
విజయవాడ జిల్లాకు వంగవీటి పేరు _ వల్లభనేని వంశీ
Vangaveeti Radha : దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే ప్రజల గుండెల్లో ఉండిపోయారు.. వంగవీటి రంగా విగ్రహావిష్కరణలో రాధా
ప్రజా సమస్యలపై పోరాటం చేసే దమ్ము, ధైర్యం రంగాలో ఉంది కాబట్టే ఆయన నేటికి ప్రజల గుండెల్లో ఉండిపోయారని రాధా అన్నారు. రంగా మరణించి 33 సంవత్సరాలు అయినా రాజుపాలెంలో..
Kodali Nani : చంద్రబాబు డైరెక్షన్లోనే రంగా హత్య, వర్మ మాటలు పట్టించుకోము- కొడాలి నాని
చంద్రబాబు రంగాని పొట్టన పెట్టుకున్న వ్యక్తి. మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లాడు. చంద్రబాబు డైరెక్షన్లోనే రంగా హత్య జరిగింది.
Chandrababu Naidu : డీజీపీ గౌతమ్ సవాంగ్కు చంద్రబాబు లేఖ
తన హత్యకు కుట్ర చేస్తున్నారని తాజాగా వంగవీటి రాధా ఓ సభలో మాట్లాడిన విషయం తెలిసిందే.. ఇదే అంశంపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. రాధా హత్యకు రెక్కీ చేసిన వారిని పట్టుకోవాలని కోరారు