Home » varanasi
ప్రముఖ నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ తల్లి శ్రీమతి టిజి గీతాంజలి కన్నుమూశారు.
టీ తాగడం ఇష్టపడని వారు అరుదుగా ఉంటారు. టీ ప్రియులు ఎప్పుడైనా వారణాశి వెళ్తే అక్కడ ఫేమస్ అయిన 'హజ్మోలా చాయ్' తాగడం మర్చిపోకండి.
2011లో చివరి గంగా పుష్కరాలు జరిగినప్పుడు నగరంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 2023 పుష్కరాలకు ఎటువంటి సమస్య రాకుండా ఉండేందుకు కాశీ విశ్వనాథ ఆలయం పక్కన ప్రత్యేకంగా టెంట్ సిటీ నిర్మించారు. 100 హెక్టార్లలో ఏర్పాటు చేసిన ఈ టెంట్ సిటీ ద్వారా భక్తు
ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించడానికి పోలీసుల రకరకాల కార్యక్రమాలు చేపడుతుంటారు. అయినా కొందరి చెవికెక్కితేగా? .. రోడ్డుకి అడ్డంగా కారు నిలిపిన వ్యక్తికి ఓ పోలీసాయన ఎలా బుద్ధి చెప్పాడో చదవండి.
హోటల్ గది బుక్ చేసుకుని, అదే రోజు బయటికి వెళ్లారు. అనంతరం శుక్రవారం రాత్రి హోటల్ కు రాగా, లగేజీ రిసెప్షన్ వద్ద కనిపించింది. హోటల్ నిర్వాహకులే ఆ లగేజీని గది నుంచి బయట పడేశారట. ఈ విషయమై మంత్రి తేజ్ ప్రతాప్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసు�
యాచకులకు దానం చేయొద్దు అంటూ పిలుపునిస్తోంది ‘బెగ్గర్స్ కార్పొరేషన్’. ‘దానం చేయకండి. ఇన్వెస్ట్ చేయండి’ అంటోంది ‘బెగ్గర్స్ కార్పొరేషన్’.
శ్రీరామ నామాలli డిపాజిట్లుగా జమ చేసుకునే బ్యాంకు. డబ్బులతో పనిలేదు. రాముడి నామాలతోనే సంబంధం. రామ నామాలు డిపాజిట్ చేస్తే..కోరిన కోరికలు రాముడు తీరుస్తాడట..
MV Ganga Vilas: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో లింక్ ద్వారా వారణాసిలో జెండాఊపి ప్రారంభించారు. వారణాసి నుంచి ప్రారంభమైన ఈ రివర్ క్రూయిజ్ బంగ్లాదేశ్, ఇండియాలోని 27 నదుల్లో పర్యటిస్తుంది. 51 రోజ�
5 రాష్ట్రాలు,27 నదుల మీదుగా,51 రోజుల పాటు 3వేల 2 వందల కిలోమీటర్ల పాటు ఈ నౌకావిహారం ఉంటుంది. వారణాసి to దిబ్రూగడ్ వయా బంగ్లాదేశ్ తిరిగి అస్సోం చేరుకుంటుందీ ‘గంగా విలాస్’ నౌక. ప్రపంచంలో అత్యధిక దూరం నదీ ప్రయాణం చేసే నౌక ఇదే కానుంది. ఈ నౌక ప్రత్యేకతలు �
పెళ్లి వేడుకలో అప్పటివరకు సరదాగా డ్యాన్స్ చేస్తున్న 40ఏళ్ల వ్యక్తి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది.