Home » varanasi
టూర్ కోసం వచ్చిన అమ్మాయిలు బసే చేసే డామిట్రీలో రహస్యంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు ఓనర్. ఇది తెలియన అమ్మాయిలు అక్కడే దుస్తులు మార్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
అదో వింత ఆకారం. అర్థరాత్రి మాత్రమే వస్తుంది. భవనాలపై తిరుగుతుంది. తెల్లటి దుస్తుల్లో ఉన్న ఆ వింత ఆకారం వారణాసి ప్రజలను వణికిస్తోంది. కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.
వారణాసి నుంచి బయల్దేరిన యోగి ఆదిత్యనాత్ చాపర్ క్షణాల్లో వెనక్కి తిరిగొచ్చింది. వెంటనే పోలీస్ లైన్స్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పక్షిని ఢీకొట్టడంతో ముందస్తు జాగ్రత్తచర్యగా వెనక్కు తీసుకొచ్చినట్లు సమాచారం.
ఉత్తర దేశ యాత్రలకు వెళ్లి అక్కడ వర్షాల వల్ల, ఇతర కారణాల వల్ల చిక్కుకు పోయిన వారిని స్వస్ధలాలకు చేర్చేందుకు ఇండియన్ రైల్వే రేపు ప్రత్యేక రైలు నడుపుతోంది
: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో 'శివలింగం' కనిపించిన వార్తలను ప్రశ్నించేలా సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఢిల్లీ యూనివర్శిటీ హిందూ కాలేజీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్. ఈ మేరకు గానూ అతణ్ని గత రాత్రి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
కుతుబ్ మినార్ చుట్టూ ఏం జరుగుతోంది..?ఢిల్లీలోని చారిత్రక కట్టడంపై ఈ వివాదాలేంటీ..? ఈరచ్చలేంటీ?
మందిరాలు - మసీదుల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. బాబ్రీ మసీదు తర్వాత ఆ స్థాయిలో వార్తల్లోకెక్కింది వారణాసిలోని జ్ఞానవాపి మసీదు. ఈ వివాదం కోర్టు మెట్లెక్కడం, మసీదులో శివలింగం కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు ఇది హిందూ దేవా�
ఆవులను పెంచటానికి..వాటిని సంరక్షించటానికి బీజేపీ ప్రభుత్వం గర్వపడుతుందని..కొంతమంది ఆవులను ఎగతాళి చేస్తారు...కానీ ఆవులమీద సంపాదిస్తారని ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాశి పర్యటనలో భాగంగా గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించిన విషయం తెలిసిందే. అనంతరం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్లోని తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు.