Home » vegetables
రికార్డు స్థాయికి టమాట ధర
మసాలా కూరలు, వేయించిన పదార్ధాలు, బిర్యానీ వంటివి తిన్నాక చాలామంది విపరీతంగా దాహం వేస్తోంది అంటారు. అంతేకాదు ఎక్కువగా నీరు తాగుతారు. అందుకు కారణం మీకు తెలుసా?
సామాన్యుడు కొనలేనంతగా పెరిగిన కూరగాయల ధరలు
అయిదో తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 632 మంది విద్యార్థినులు చదువుతున్నారు. పాఠశాల మొత్తం 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. గతేడాది రెండెకరాల స్థలాన్ని చదును చేసి కూరగాయలు, ఆకుకూరలతోపాటు పొద్దుతిరుగుడు పంటను సాగు చేశారు.
కూరగాయలను పచ్చిగా తిన్నప్పుడు కంటే వేడిచేసినప్పుడు అవసరమైన పోషకాలు మెరుగుపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కూరగాయలు కూడా మంచి రుచిని కలిగి ఉంటాయి.
శ్రీలంక ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో ఏర్పడిన సంక్షోభంతో కూరగాయలతో సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఆ అధ్యయనం ప్రకారం కూరగాయలు తీసుకోవటం వల్ల వాటి ప్రభావం గుండె రక్షణకు దోహదపడిందని కనుగొనలేకపోయారు. గుండె,రక్త ప్రసరణ సమస్యలు ఎలా సంభవించాయో వారి అధ్యయనంలో నిర్ధారణకాలేదు.
పండ్లను, కాయగూరలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాటిలోని ఇనుముకు సంబంధించిన ఫోలిక్ యాసిడ్ అనేది శరీరానికి బాగా వంటబడ్తుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మెరెనా జిల్లా చంబల్ ప్రాంతంలో మౌనీ బాబా ఆశ్రమం ఉంది. అక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారు. భగవత్ కథా చివరి రోజు....
గుమ్మడికాయతో కొందరు తీపి వంటకాలను చేసుకుని తింటుంటారు. కానీ అలా కాదు, దీన్ని కూరగాయ రూపంలో తీసుకోవాలి. అలా అయితేనే ఫలితం ఉంటుంది. గుమ్మడికాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ఆహా