Home » vegetables
ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలలో ఒకటి వయస్సు. పెద్ద వయస్సు వారిలో ఎముకలు బలహీనంగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఎముకలను బలంగా తయారు చేసుకునేందుకు తీసుకునే ఆహారంలో
కూరగాయలు కట్ చేసే విషయం వచ్చిన గొడవకాస్తా అత్త మరణానికి కారణమైంది.కూరగాయలు కట్ చేయమన్న అత్తపై కోడలు చాకుతో దాడి చేసి చంపిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
ఓ మహిళ ఓ ఐఏఎస్ అధికారితో నడిరోడ్డుమీద కూర్చోబెట్టి కూరగాయలు అమ్మించింది.దీనికి సంబందించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
షుగర్ను కంట్రోల్లో ఉంచుకునేందుకు కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటితోపాటు కోడిగుడ్లు, చేపలు కూడా షుగర్ను కంట్రోల్ చేసేందుకు తోడ్పడతాయని వివరించారు. రక్తంలో ఒకసారి చెక్కర వస్తే దానిని తొలగించడం సాధ్�
eco friendly mask : దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారికి జనాలను హడలెత్తిస్తోంది. దీంతో ముఖానికి మాస్కులు పెట్టుకోవాల్సిందే..లేకుండా అంతే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. దీంతో కోవిడ్ పుణ్యమాని మాస్కుల వాడకం పెరిగిపోయింది. అలా ఎన్నో మాస్కులు వాడి
Parabolic Solar Dryer : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పారాబోలిక్ సోలార్ డ్రయ్యర్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉద్యాన శాఖ సహకారంతో రూ.4.80 లక్షలతో సమకూర్చిన దీనిని ఇటీవల వర�
Mutton Mafia : సండే అని నాన్ వెజ్ మార్కెట్లకు క్యూ కడుతున్నారా..? ఫ్రెష్ అని చెప్పేస్తే కొనుకొచ్చుకొని లొట్టలేసుకుని తింటున్నారా..? అయితే ఒక్క నిమిషం ఆలోచించండి.. అసలు ఆ మాంసం తాజాదేనా..? మీరు కొనాలనుకున్న చికెన్, మటన్ ఏ అమ్ముతున్నారా..? లేక వేరే మాంస
inflation wreaks havoc on pakistan rate : ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. అన్ని రకాల ఆహార పదార్థాల ధరలు భారీగా పెరుగుతుండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఓ గుడ్డు ధర రూ. 30, కిలో చక్కర ఏకంగా రూ. 104 పలుకుతుండడంతో ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేజీ గోధుమలు రూ. 60,
Vegetables : ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఇప్పుడు ఈ పాట మళ్లీ అక్షర సత్యమైంది. ఒక్కసారి మార్కెట్కు వెళ్లి చూస్తే.. గుండె గుభేల్మనే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాగ్లో డబ్బులు తీసుకెళ్తే.. కవర్లో కూరగాయలు, సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. అటు
food wastage in India కరోనా..కారణంగా..ప్రజల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు వేస్ట్ ఫుడ్ బాగా మిగిలేది. కానీ..ప్రస్తుతం ఆ సీన్ కనిపించడం లేదు. ఆహార వృథా తగ్గించేస్తున్నారు. రెస్టారెంట్లు మూసివేయడం, పెళ్లిళ్లు, విందులు, వినోదాలు లేకపో