Home » Video Goes Viral
కోల్ కతా నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేయగా.. సాల్ట్ ఆరు పరుగులకే ఔట్ అయ్యాడు. క్రీజులో వెంకటేశ్, సునీల్ నరైన్ ఉన్నారు. నరైన్ ఇంకా ఖాతా తెరవలేదు.
తొలి ఇన్నింగ్స్ లో 20వ ఓవర్ ను వెస్టిండీస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారాబాని వేయగా.. క్రీజులో ఉన్న బంగ్లా బ్యాటర్ తన్వీర్ ఇస్లాం డిఫెన్స్ ఆడి పరుగుకోసం వెళ్లాడు.
మ్యాచ్ 20వ ఓవర్ లో మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉన్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంకోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని వచ్చిన ధో్నీ అభిమాని..
విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024 టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. 11 మ్యాచ్ లలో 73.57 సగటుతో 515 పరుగులు చేసిన కోహ్లీ..
ఐపీఎల్ 2024 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్మాన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ లో గుజరాత్ మొత్తం 10 మ్యాచ్ లు ఆడగా.. కేవలం నాలుగు మ్యాచ్ లలోనే విజయం సాధించింది.
బట్టలు చిరిగేలా వారు కొట్టుకున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మర్యాదగా నడుచుకోవాలని..
ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలోకి గాలి పటం వచ్చింది.
గాల్లో ఢీకొన్న హెలికాప్టర్లలో ఒకటి పక్కనే ఉన్న మైదానంలో కుప్పకూలిపోగా.. మరొకటి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల్లో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు కూడా ఉన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. నలుగురు వ్యక్తులు, ఓ మైనర్ బాలిక స్మశాన వాటిక గోడ పక్కన కుర్చీల్లో కూర్చున్నారు. పక్కన ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు.
ముంబై జట్టు వరుస విజయాలతో ఐపీఎల్ 2024 టోర్నీలో స్పీడ్ పెంచింది. హార్ధిక్ సారథ్యంలో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడిన ముంబై జట్టు తొలి మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది.. తరువాత వరుసగా ..