Home » Video
మహిళలపై పోలీసులు చేస్తున్న అకృత్యాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి… ఒక కాలేజీ విద్యార్ధినిని లోబరుచుకుని ఆమెతో సుఖాలు అనుభవించి, పెళ్లి మాట ఎత్తేసరికి బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టిన కానిస్టేబు�
టీమిండియాలో ఫిట్నెస్ కపుల్స్ అంటే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ. ఇదే బాటలోకి వచ్చేశారు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. భార్య రితికాతో కలిసి వర్క్అవుట్స్ చేస్తున్న ఒక వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. దీనిపై రోహిత్ శర
హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణం చోటు చేసుకుంది. కొందరు నీచులు కామాంధులుగా మారారు. ఓ వీడియోని అడ్డం పెట్టుకుని యువతిని పలుమార్లు గ్యాంగ్ రేప్ చేశారు. వారి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ�
ఇవాళ(ఆగస్టు-16,2020)ధివంగత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి రెండో వర్థంతి సందర్భంగా యావత్ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది.అటు సోషల్ మీడియా వేదికగానూ నెటిజన్లు వాజ్పేయికి నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు �
అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మొన్న ట్విట్టర్, నేడు ఫేస్ బుక్ అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వస్తోన్న తప్పుడు సమాచారంపై ఫేస్బుక్ చర్యలు తీసుకుంటున్నవిషయం తెలిసిందే. కరోనా వైరస్
ఓ కీచక మేనమామ తన మేనకోడలి పాలిటి రాక్షసుడిగా మారాడు. మేనకోడలికి మాయమాటలు చెప్పిన ఆ నీచుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు తెలియకుండా ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీశాడు. కొన్ని నెలలకు ఆ యువతికి వివాహమైంది. పెళ్లయాక కూడా తనతో సంబ�
ఇవాళ(ఆగష్టు-3,2020)రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటున్నారు. తమ ఇంట్లో జరుపుకుంటోన్న ఈ పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. రక్షా బం�
ఆ మహిళకు వివాహమైంది. అత్తారింట్లో అడుగు పెట్టింది. అత్త ఇచ్చిన ట్రీట్ కు ఆ కోడలు షాక్ అయ్యింది. ఇలా కూడా ఉంటారా ? అని ఆశ్చర్యపోయింది. ఆమె ఇచ్చిన విందుకు నోరెళ్లబెట్టింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 101 రకాల ఫుడ్స్ పెట్టిన ఆ అత్త..వార్తల్లో నిలిచి�
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఒక మహిళతో చనువుగా ఉంటూ ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆటోడ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని వేమనపల్లి మండలంం సూరారం గ్రామానికి చెందిన రస్ పెల్లి మధు ఆటో నడుపుకుంటూ �
అదో ఉడత. పాపం దానికి బాగా దాహమైంది. దాహాన్ని తట్టుకోలేకపోయిన ఆ ఉడత నీరు కావాలని ఓ అబ్బాయిని అడిగింది. దీనంగా చేతులు చాచి, అతడి చుట్టూ తిరుగుతూ, అతడి వెంట పడుతూ మరీ నీరు కావాలని ప్రాథేయపడింది. చివరకు ఉడత బాధను అర్థం చేసుకున్న ఆ అబ్బాయి తన చేతిలో �