Home » Video
ఓ జింక చాలా తెలివిగా బారియర్ గేటు దాటుకుని బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ జింక చాకచక్యంగా వ్యవహరించిన తీరు అలరిస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద ఈ వీడియోను తన ట్విట�
పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్ర సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తరచూ పలు ఆసక్తికర విషయాలు, ఫొటోలు, వీడియోలుషేర్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మరో సృజనాత్మక విషయాన్ని ఆనంద్ మహీంద్రా నెటిజన్లకు తెలియజేశ�
టాటా స్టీల్ ప్లాంట్లో 110 మీటర్ల ఎత్తున్న చిమ్నీని ప్లాంట్ అధికారులు ఆదివారం కూల్చేశారు. 27 ఏళ్ల క్రితం నిర్మించిన దీనిని 11 సెకండ్లలోనే కూల్చేశారు. ఈ వీడియోను సంస్థ ట్వీట్ చేసింది.
ఐస్క్రీమ్లు అమ్మేవారు చిన్నారులను ఆటపట్టించడానికి ఐస్క్రీమ్ను ఇచ్చీఇవ్వకుండా కొన్ని ట్రిక్కులు ప్రదర్శిస్తుంటారు. అయితే, కొందరు చిన్నారులు ఆ ట్రిక్కులతో విసుగెత్తిపోయి కన్నీరు పెట్టుకుంటారు. ఇటువంటి ఘటనే టర్కీలో చోటుచేసుకుంది. ఓ ప
ఓ వ్యక్తి తొమ్మిది మంది పిల్లలను ఒకే సైకిల్ పై ఎక్కించుకుని తొక్కుకుంటూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైకీ యాదవ్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘‘ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. �
అక్రమ నగదు చలామణీ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఢిల్లీలోని తిహార్ జైలులో ఉంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సత్యేందర్ జైన్ అందులో హాయిగా మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పలువురు బీజేపీ నేతలు పోస్ట్ చేశారు. 2015-16లో కోల్కత�
ఆత్మహత్య చేసుకునేందుకు ప్రభుత్వ బిల్డింగ్ పైకి ఎక్కాడో వ్యక్తి. ఆరో ఫ్లోర్ నుంచి ఏకంగా కిందికి దూకేశాడు. అయితే, అతడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రస్తుతం అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బ్యాట్స్మెన్ వికెట్ల వెనకాల ఉండి బ్యాటింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా? లేదా..! అయితే ఈ వీడియో చూడండి. తాజాగా ఒక బ్యాట్స్మెన్ వికెట్ల వెనకాల ఉండి బ్యాటింగ్ చేశాడు. ఇలా చేసినా తప్పు కాదంటున్నారు నిపుణులు.
తన కారుకు ఒరిగి నిల్చున్నాడనే కారణంతో ఆరేళ్ల బాలుడిని తన్నాడు కారు యజమాని. చిన్నారి బాలుడు అని కూడా చూడకుండా అమానవీయంగా ప్రవర్తించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి రక్తం ధారలు కడుతున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఓ కుక్క వచ్చి ఆ రక్తాన్నంతా నాకింది. ఈ ఘటన ఖుషీనగర్ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.