Home » Vijayawada Floods
ప్రకాశం బ్యారేజీలో బోటు ఇరుక్కుంటే వైసీపీ కుట్ర చేసిందని మాట్లాడతారా? మెదడు ఉండే ఇలా మాట్లాడుతున్నారా?
విజయవాడలో భారీ వరదలపై సోమవారం వైఎస్ జగన్ స్వయంగా వివరాలు తెలుసుకున్న విషయం తెలిసిందే.
వందేళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇటీవల వచ్చినంత వరద నీరు గతంలో ఎప్పుడూ లేదని విజయవాడ వాసులు చెబుతున్నారు.
నగర శివారులో పెద్ద పెద్ద గోడౌన్లు ఉంటాయి. పెద్ద సంఖ్యలో కొత్త కార్లు ఉంటాయి. వందల సంఖ్యలో కార్లను గోడౌన్లలో ఉంచుతారు.
2005 సెప్టెంబర్ లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపునకు గురైంది.
వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీఒక్కరికి ఫుడ్ సరఫరా కావాలని..
బోట్లు ఢీకొనడం వల్ల ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు అన్నారు. గేట్లు, గోడలు అన్ని పటిష్ఠంగానే ఉన్నాయని తెలిపారు.
విజయవాడ సింగ్ నగర్లో భారీ వరదలు
అర్ధరాత్రి రేపల్లె మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. గండి పడుతుందేమో అనే భయంతో రాత్రంతా కరకట్ట మీదే మంత్రులు పర్యవేక్షణ చేశారు.
బుడమేరు పోటెత్తి ఎందుకు బెజవాడ మునిగింది? మున్నేరు ఉధృతి ఖమ్మంను ముంచడానికి కారణం ఏంటి?