Home » Vijayawada Floods
అరగంట వర్షం కాలనీలను ముంచడానికి రీజన్ ఏంటి? నీళ్లు పోవడానికి దారి లేకపోవడమే నష్టానికి కారణమా?
గతంలోనూ వరదలు వచ్చాయని, ఇప్పుడు పడిన వర్షం కన్నా ఎక్కువ వర్షమే పడిందని, అయితే ఏ రోజు కూడా మనుషులు చనిపోయే పరిస్థితి రాలేదన్నారు.
రాజధానిపై జగన్ విషం చిమ్మారు. ఇప్పుడు సహించలేక విమర్శలు చేస్తున్నారు. వర్షాలకు కుంగిపోయే పరిస్థితి, ముంపునకు గురయ్యే పరిస్థితి రాజధానికి లేదు.
బుడమేరుకు వస్తున్న అత్యధిక వరద మొత్తం కొల్లేరులో కలవాలి. కానీ, వరద ఎక్కడికక్కడ పోటెత్తింది. బుడమేరు ఇంత పెద్ద ఎత్తున వర్షం, వరద రావడం ఇదే తొలిసారి.
వచ్చిన బోట్లన్నీ పాడవడంతో వాటిని సిబ్బంది పక్కన పెట్టేశారు. దీంతో మరోదారి లేక అవస్థలు పడుతూనే నీటిలో నడుచుకుంటూ బయటకి వస్తున్నారు ప్రజలు.
లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించేలా చర్యలు..
కరకట్టలో చంద్రబాబు నాయుడి ఇల్లు అక్రమ కట్టడమని, అందులో ఉండి మునిగిపోతే..
హైదరాబాద్- విజయవాడ హైవేపై నిలిచిపోయిన రాకపోకలు
విజయవాడలోని కృష్ణలంక ఏరియాలో ప్రజలు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
కుంభవృష్టి వర్షాలతో విజయవాడ విలవిల లాడుతోంది. బెజవాడ మొత్తం వరద నీటిలో చిక్కుకుపోయింది.