Home » vishaka
ఐదు గంటల ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి విశాఖ ఎయిర్ పోర్టులోనికి పోలీసులు తరలిస్తున్నారు. లాబీలో కూర్చొని బాబు నిరసన తెలియచేస్తారా ? లేక ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళుతారా ? అనేది తెలియాల్సి ఉంది. అక్కడనే �
రాహుల్ సిప్లిగంజ్ చేతులమీదుగా నోయెల్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్.. ‘14’ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్..
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసి పొలిటికల్ హీట్ పెంచే లీడర్స్లలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ లీడర్..తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తుంటారు. తాజాగా మరో బాంబు పేల్చారు. సంవత్సరంలోపు వైఎస్ భారతీ ముఖ్యమంత్రి కావచ్
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను దాదాపుగా నిర్ణయించేసిన ఏపీ సర్కార్.. ఆ విషయానికి ఆమోద ముద్ర వేయడానికి ఇవాళ(2019 డిసెంబర్ 27) కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై ఈ కేబినేట్ భేటిలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను దాదాపుగా నిర్ణయించేసిన ఏపీ సర్కార్.. ఆ విషయానికి ఆమోద ముద్ర వేయడానికి డిసెంబర్ 27వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై చర్చ జరిపి ఆమోదముద్ర వేసేందుకు �
వైఎస్ జగన్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎవరికి సరదా కాదు రోడ్ల మీదకు రావాలంటే ఒళ్లు నలిగిపోతుంది అయినా కూడా వచ్చామంటే ప్రజల కోసం అన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏమీ ఎన్నికలు ల�
ఏపీ పోలీసులపై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా..ప్రతొక్కరి జాతకాలు తెలుసు..మంచికి మంచిగా ఉంటా..తమషా చేయాలని అనుకొంటే సాధ్యం కాదని పోలీసు వ్యవస్థకు చెబుతున్నా అంటూ వ్యాఖ్యానించారు. విశాఖపట�
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సమరానికి సన్నద్దమైంది. విశాఖపట్టణంలో అక్టోబర్ 02వ తేదీ బుధవారం నుంచి దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఆరంభం కానుంది. గత టెస్టు సిరీస్లో భారత్ 3 – 0 తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న స్థితిలో భార�
విశాఖపట్టణంలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అడారి ఆనంద్ కుమార్, రమా కుమారిలు వైసీపీలోకి జంప్ కానున్నారు. సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇటీవలే జరిగిన సార్వత్�
ప్రేమ జంటల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇటు ప్రియుడు, అటు ప్రియురాలి కుటుంబంలో ఎవరో ఒకరి వైపు నుంచి ప్రేమ వివాహానికి వ్యతిరేకత వ్యక్తమైందన్న ఉద్దేశంతో తనువుచాలించే ప్రేమ జంటలు ఎక్కువ అవుతున్నాయి. అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు. క