Home » vishaka
వారికి పేదోళ్లే టార్గెట్. ఆర్థిక అవసరాలతో ఇబ్బందులు పడుతున్న వారిని ట్రాప్ చేస్తారు. వారి కిడ్నీలను దోచేస్తారు. విశాఖ పట్టణంలో కిడ్నీ రాకెట్ ముఠా బట్టబయలైంది. ఆర్ధిక అవసరాలు ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలే టార్గెట్ గా కిడ్నీ రాకెట్ దంద�
విశాఖలో మరో దారుణం చోటు చేసుకుంది. కట్న దాహానికి..మరో జానకీ వీధి పాలయింది. నిలువనీడ లేక నాలుగేళ్ల ఆడబిడ్డతో రోడ్డున పడింది. మంచి మాటలతో తీసుకువచ్చి కట్టుకున్న భార్యను, నాలుగేళ్ల బిడ్డను రైల్వే స్టేషన్లో అనాధలుగా వదిలేసి చల్లగా జారుకున్నాడో.
ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చేశారు.. ఇక ఎవరు గెలుస్తారు అనేదీ మరి కొద్ది రోజుల్లో తేలనుంది. అయితే అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ తమకంటే తమకు మేలు చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో అనూహ్యంగా జరిగిన క్రాస్ ఓటింగ్ ఎవ్వరిన�
ఎన్నికల్లో అభ్యర్థులు కాదు..ఓటర్లు గెలవాలని, తాను గెలిస్తే విశాఖను స్మార్ట్ సిటీ..సేఫ్ సిటీగా తీర్చిదిద్దుతానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. విశాఖ ఎంపీ స్థానానికి జనసేన పార్టీ తరపున ఎన్నికల బరిలో ఉన్న లక్ష్మీనారాయణ..ఉధృతంగా �
విశాఖ : విద్యా కుసుమం రాలిపోయింది. జిల్లాలో ఓ విద్యార్ధి ఆత్మహత్య కలకలం రేపింది. ఉపాధ్యాయులు మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంచంగిపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో కొర్రా మోహన్ 8వ తరగతి చదువుతున్నాడు. ఈనేపథ్యంలో ఆశ్రమ గదిలోన�
పేదరిక నిర్మూలన సంస్థ, జీవీఎంసీ ఆధ్వర్యంలో 3 రోజులు పాటు విశాఖ ఆర్కేబీచ్లో .. స్ట్గీట్ పుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.
విశాఖ జిల్లాలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతి మృతి చెందింది.
జనవరి 23 నుంచి 25 వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు.
ఆంధ్రా ఊటీ అరకులో హాట్బెలూన్ ఫెస్టివల్ ఉత్సాహభరితంగా సాగుతోంది.
విశాఖజిల్లా : మాతృమూర్తి గురించి వర్ణించాలంటే..ఒక్క పదంలో సరిపోదు. నవమాసాలు మోసి కనిపెంచి పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లి…దారుణానికి తెగబడింది. తన ఏకాంతానికి అడ్డుగా వస్తుందనే కారణంతో కన్నకూతురినే చిత్ర హింసలకు గురి చేసింది. �