Home » Vizag
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తాట తీస్తామని విశాఖ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మరో సమావేశం తర్వాత రుషికొండ భవనాలపై ఫైనల్ డెసిషన్.!
Kailasagiri Glass Bridge : పర్యటకులకు గుడ్న్యూస్. ఏపీలోని విశాఖపట్టణంలో దేశంలోనే అతిపొడవైన గ్లాస్ బ్రిడ్జి ప్రారంభమైంది.
Mentha Cyclone తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో వర్షం నీటిలో బీచ్ రోడ్డు మునిగిపోయింది.
ఇందుకోసం వైజాగ్ లో 15 బిలియన్ డాలర్లతో ఒక గిగా వాట్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్, ఏఐ హబ్ పెడుతున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.
ఆంధ్రా ఆహారం కారంగా ఉంటుందని అంటున్నారని, తమ పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయని చురకలు అంటించారు.
సాధారణ రోజుల్లో ఉండే ధరలకు రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నా రవాణ శాఖ అధికారులు నియంత్రించలేకపోతున్నారు.
నిన్న శనివారం పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కి సంబంధించి సేనతో సేనాని అని పార్టీ కార్యకర్తల కోసం స్పెషల్ గా వైజాగ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఈ సభకు భారీగా జనసైనికులు తరలి వచ్చారు.(Sena tho Senani)
నేడు ఆదివారం కావడంతో స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ వైజాగ్ ఫిష్ మార్కెట్ లో ఇలా చేపలతో సందడి చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Vindhya Vishaka)
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా పరదా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్ వెళ్లి అక్కడ రోడ్ షో చేసి ప్రెస్ మీట్ నిర్వహించింది.