Home » Vizag Steel Plant
Thota Chandrasekhar: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అదానీకి ఇవ్వడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 35వేల మంది కార్మికులు రోడ్డునపడతారని వాపోయారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ రగడ కొనసాగుతోంది.
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణలో కుట్ర ఉంది
జాతి ప్రాజెక్టును ప్రధాని మోదీ తన దోస్తులకు కట్టబెడుతున్నారని తాజాగా ఇటు బయ్యారం, అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదానికి కట్టబెట్టటానికి మోదీ కుట్రలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని..ప్రభుత్వం రంగ సంస్థలు ప్�
విశాఖ స్టీల్ పాలిటిక్స్
KCR Targets AP : దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించి బీజేపీకి ప్రత్యామ్నాయంగా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో పట్టు..
కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన మేరకు కనీసం 5 వేల కోట్ల రూపాయలను వేంటనే కేటాయించాలని సూచించారు. గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా �
ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారైంది. నవంబర్ 11న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. విశాఖలో 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రైల్వే స్టేషన్ నవీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. లాభాలు వస్తున్నాయి అంటూనే ప్రైవేటీకరణకే మొగ్గు చూపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా 913.19 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కేంద్ర
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిచాయి. 32 మంది బలిదానంతో ఆనాడు విశాఖ ఫ్యాక్టరీ సాధించాం. ఇప్పుడు ఒక్క కలం పోటుతో ఫ్యాక్టరీని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్ ప్రతి అంశంలో బ�