Home » Vizag Steel Plant
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై మరోసారి నిప్పులు చెరిగారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. తెలంగాణకు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తామన్న కేంద్రం.. ఇవాళ ఏపీలోని విశాఖ ఉక్కుని తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇవాళ �
ఉక్కు ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి అందరూ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ ప్రజలను వైసీపీ, బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని గంటా మండ�
విశాఖ స్టీల్ ప్లాంట్పై కుండ బద్ధలు కొట్టేసింది కేంద్రం.... ఏ మాత్రం శషబిషల్లేకుండా ప్లాంట్ ప్రైవేటకీరణ తథ్యమని ప్రకటించింది.. ప్లాంట్ కేంద్రానిదని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదంటూ... అనవసర జోక్యం ఆపాలన్నట్టుగా చెప్పకనే చెప్ప�
cm jagan assurance to protect visakha steel plant: విశాఖ ఎయిర్ పోర్టులో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సీఎం జగన్ ను కలిసింది. సుమారు గంటపాటు వారు సీఎంతో సమావేశం అయ్యారు. సీఎం జగన్ను కలిసిన అనంతరం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ �
Visakha steel plant employees : సీఎం జగన్ విశాఖ ఎయిర్ పోర్టులో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సీఎంకు వినతిప్రతం సమర్పించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యమించాలని కోరింది. �
cm jagan visakha tour: విశాఖ ఉక్కు ఉద్యమాన్ని తీవ్రం చేయడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. సీఎం జగన్ నేరుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జేఏసీతో నేడు(ఫిబ్రవరి 17,2021) భేటీ కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సీఎం జగన్ ఎలాంటి హామీ ఇస్తారన్నది �
TDP Leader Palla Srinivas Protest Bust:విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షను తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాసరావును దీక్ష శిబిరం నుంచి ఆసుపత్రికి బల�