vizayanagaram

  • Scuba Diving Academy : ఏపీలో స్కూబా డైవింగ్ అకాడమీ

    July 23, 2021 / 03:26 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో తర్వలోనే స్కూబా డైవింగ్ అకాడమీ అందుబాటులోకి రానుంది.

  • Vijayanagaram: సమస్యల్లో విజయనగరం.. పాలకవర్గం కోసం ఎదురుచూపులు

    June 10, 2021 / 08:35 AM IST

    విజయనగరం కార్పొరేషన్‌లో సమస్యలు తిష్టవేశాయి. తొలి పాలకవర్గ సమావేశానికి కొవిడ్ మోకాలడ్డుతోంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఆయా డివిజన్ల ప్రజా సమస్యలను సభలో లేవనెత్తలేని పరిస్థితి నెలకొంది. అలా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.

  • ఇన్నాళ్లు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క : కొడుకు కటౌట్‌ను వదిలిన బొత్స

    December 25, 2020 / 08:08 PM IST

    Minister Satyanarayana son Sandeep Babu : ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడంతా యంగ్ జనరేషన్‌దే హవా. రాజకీయాల్లో రాణిస్తున్న నేతల పిల్లలు …పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వకపోతే రాజకీయ వారసత్వం అక్కడితో నిలిచిపోతుంది. వైసీపీ సీనియర్‌…

  • మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు

    November 5, 2020 / 04:05 PM IST

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. 30 అంశాలపై కేబినెట్‌ చర్చించగా.. చిరు వ్యాపారులకిచ్చే ‘జగనన్న చేదోడు’ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే ఉచిత…

  • భార్య హత్య…కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

    August 2, 2020 / 08:29 PM IST

    కలకాలం కలిసి బతుకుదామని పెళ్లిచేసుకున్న దంపతులు గంటల వ్యవధిలో మృతి చెందారు. శ్రేకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జె.ఆర్‌.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…

  • మాన్సాస్ ట్రస్టు వివాదం : ఏపీలో సంచయిత రాజకీయం

    March 8, 2020 / 01:46 AM IST

    విజయనగరం మాన్సాస్‌ ట్రస్ట్ చైర్‌పర్సన్‌ .. విశాఖపట్నం సింహాచలం దేవస్థానం పాలకవర్గం నియామక వ్యవహారంపై రాజకీయ రచ్చ ముదురుతోంది. వంశపారంపర్యంగా వచ్చిన హక్కుతో.. ఇంతకాలం ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మన్‌గా కొనసాగిన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌…

  • ఎలా ఉన్నారో..వింత ఫ్యామిలీ : నాలుగేళ్లు..నాలుగు గోడల మధ్యే

    February 2, 2020 / 07:22 AM IST

    మనస్పర్థలు వచ్చినా… గొడవలు జరిగినా.. మనం మనుషులతో మాట్లాడకుండా ఎంతకాలం ఉండగలం?. మహా అయితే ఓ గంట.. లేదంటే ఒకరోజు.. అదీకాదంటే.. ఒకవారం. కానీ.. వారం కాదు, నెలకాదు.. ఏకంగా ఏళ్ల తరబడి ఎవరితోనూ…

  • ప్రతీ గిరిజన గ్రామానికి వైద్యం అందాలి : గవర్నర్ హరిచందన్

    October 31, 2019 / 09:42 AM IST

    విజయనగరం జిల్లా సాలూరులో గరవ్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ గిరిజన గ్రామానికి వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వానికి సూచిస్తాననీ గవర్నర్ తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కరించాలని తగిన చర్యలు తీసుకునేలా…

  • డ్రైవర్ నిర్లక్ష్యం..పోయిన ప్రాణం : సైకిలిస్టుపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్ 

    October 30, 2019 / 07:50 AM IST

    ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. విజయనగరం జిల్లాలో సైకిలిస్ట్ పై ఆర్టీసీ బస్ దూసుకెళ్లింది. సైకిల్ పై వస్తున్న ఓ యువకుడు రోడ్డు మలుపు తిరుగుతున్నాడు. ఆ సమయంలో…

  • తీరంలో అలజడి : శ్రీలంక పేలుళ్లు.. ఏపీలో హైఅలర్ట్

    April 24, 2019 / 04:26 AM IST

    శ్రీలంకలో ఏప్రిల్ 21న జరిగిన బాంబు పేలుళ్ల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనూ కనిపించింది. ఏపీలో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో హై అలర్ట్ అయ్యారు పోలీసులు. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్రమత్తంగా…

10TV Telugu News