vizayanagaram

    Scuba Diving Academy : ఏపీలో స్కూబా డైవింగ్ అకాడమీ

    July 23, 2021 / 03:26 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో తర్వలోనే స్కూబా డైవింగ్ అకాడమీ అందుబాటులోకి రానుంది.

    Vijayanagaram: సమస్యల్లో విజయనగరం.. పాలకవర్గం కోసం ఎదురుచూపులు

    June 10, 2021 / 08:35 AM IST

    విజయనగరం కార్పొరేషన్‌లో సమస్యలు తిష్టవేశాయి. తొలి పాలకవర్గ సమావేశానికి కొవిడ్ మోకాలడ్డుతోంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఆయా డివిజన్ల ప్రజా సమస్యలను సభలో లేవనెత్తలేని పరిస్థితి నెలకొంది. అలా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.

    ఇన్నాళ్లు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క : కొడుకు కటౌట్‌ను వదిలిన బొత్స

    December 25, 2020 / 08:08 PM IST

    Minister Satyanarayana son Sandeep Babu : ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడంతా యంగ్ జనరేషన్‌దే హవా. రాజకీయాల్లో రాణిస్తున్న నేతల పిల్లలు …పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వకపోతే రాజకీయ వారసత్వం అక్కడితో నిలిచిపోతుంది. వైసీపీ సీనియర్‌ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ వారసత్వాన్ని

    మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు

    November 5, 2020 / 04:05 PM IST

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. 30 అంశాలపై కేబినెట్‌ చర్చించగా.. చిరు వ్యాపారులకిచ్చే ‘జగనన్న చేదోడు’ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే ఉచిత నాణ్�

    భార్య హత్య…కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

    August 2, 2020 / 08:29 PM IST

    కలకాలం కలిసి బతుకుదామని పెళ్లిచేసుకున్న దంపతులు గంటల వ్యవధిలో మృతి చెందారు. శ్రేకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జె.ఆర్‌.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలి వె�

    మాన్సాస్ ట్రస్టు వివాదం : ఏపీలో సంచయిత రాజకీయం

    March 8, 2020 / 01:46 AM IST

    విజయనగరం మాన్సాస్‌ ట్రస్ట్ చైర్‌పర్సన్‌ .. విశాఖపట్నం సింహాచలం దేవస్థానం పాలకవర్గం నియామక వ్యవహారంపై రాజకీయ రచ్చ ముదురుతోంది. వంశపారంపర్యంగా వచ్చిన హక్కుతో.. ఇంతకాలం ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మన్‌గా కొనసాగిన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజ�

    ఎలా ఉన్నారో..వింత ఫ్యామిలీ : నాలుగేళ్లు..నాలుగు గోడల మధ్యే

    February 2, 2020 / 07:22 AM IST

    మనస్పర్థలు వచ్చినా… గొడవలు జరిగినా.. మనం మనుషులతో మాట్లాడకుండా ఎంతకాలం ఉండగలం?. మహా అయితే ఓ గంట.. లేదంటే ఒకరోజు.. అదీకాదంటే.. ఒకవారం. కానీ.. వారం కాదు, నెలకాదు.. ఏకంగా ఏళ్ల తరబడి ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటోంది ఓ ఫ్యామిలీ. అదికూడా ఏ కారణం లేకుండానే.. ఎ

    ప్రతీ గిరిజన గ్రామానికి వైద్యం అందాలి : గవర్నర్ హరిచందన్

    October 31, 2019 / 09:42 AM IST

    విజయనగరం జిల్లా సాలూరులో గరవ్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ గిరిజన గ్రామానికి వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వానికి సూచిస్తాననీ గవర్నర్ తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కరించాలని తగిన చర్యలు తీ�

    డ్రైవర్ నిర్లక్ష్యం..పోయిన ప్రాణం : సైకిలిస్టుపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్ 

    October 30, 2019 / 07:50 AM IST

    ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. విజయనగరం జిల్లాలో సైకిలిస్ట్ పై ఆర్టీసీ బస్ దూసుకెళ్లింది. సైకిల్ పై వస్తున్న ఓ యువకుడు రోడ్డు మలుపు తిరుగుతున్నాడు. ఆ సమయంలో వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైకిల్ పై వస్తున్న య

    తీరంలో అలజడి : శ్రీలంక పేలుళ్లు.. ఏపీలో హైఅలర్ట్

    April 24, 2019 / 04:26 AM IST

    శ్రీలంకలో ఏప్రిల్ 21న జరిగిన బాంబు పేలుళ్ల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనూ కనిపించింది. ఏపీలో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో హై అలర్ట్ అయ్యారు పోలీసులు. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్రమత్తంగా ఉండాలని కే�

10TV Telugu News