Home » Vizianagaram
విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చినగుడబలో విషాదం చోటుచేసుకుంది. గొంతులో ప్లాస్టిక్ బొమ్మ అడ్డుపడటంతో చిన్నారి మౌనిక మృతి చెందింది. స్నాక్స్ ప్యాకెట్లో వచ్చిన ప్లాస్టిక్ బొమ్మను మింగేసింది. ఆ బొమ్మ గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక చిన్నార
మొన్నటి ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో విజయకేతనం ఎగురవేసిన వైసీపీ ఎమ్మెల్యేల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుగులేని అభివృద్ధి చేసి, ప్రజలకు తమ సత్తా ఏంటో రుచి చూపించాలనుకొని తెగ ఉబలాటపడ్డారు. రోజులు, నెలలు గ
ఎదుటి వారి వీక్ నెస్సే వారి పెట్టుబడి. వారి బలహీనతను సొమ్ము చేసుకుంటారు. పైసా పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించారు. అందమైన అమ్మాయిల ఫొటలతో ఏకంగా రూ.60లక్షలు దండుకున్నారంటే ఆ కేటుగాళ్లు ఎంతటి మోసగాళ్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయనగరం టూ
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బొత్స మాతృమూర్తి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్లవారుఝూమున కన్ను మూశారు. గత నెలరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె విశాఖపట్నంలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు ఝూము
కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఉన్నఉద్యోగాలు ఊడి కొందరు బాధపడుతుంటే ఉద్యోగానికి ఆఫీసుకు వెళ్లకుండా వర్క్ ఫ్రం హోంచేస్తూ మిగిలిన ఖాళీ టైమ్ ఎలా గడపాలా అనుకున్నవాళ్లు కొందరు…..అలాగే కాలేజీలు లేక విద్యార్దులు టైంపాస్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయించార
విజయనగరం సంస్థానానికి చెందిన మాన్సాస్ ట్రస్టుకు, సింహాచలం దేవస్థానం బోర్డుకు చైర్పర్సన్గా సంచైత గజపతి నియామకం తర్వాత ఆ సంస్థాన వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ సంస్థాన వారసులు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతో కుటుంబపరమ
ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ.. ప్రజలను చైతన్యం చేసిన.. ఉత్తరాంధ్ర జానపద శిఖరం వంగపండు కుటుంబానికి అండగా ఉంటామని ఏపీ సీఎం జగన్ వెల్లడించడం పట్ల…కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లు కళా సేవలో ఉంటూ..అన్నీ పొగొట్టుకున్న వారి�
ఉత్తరాంధ్రలో మకుటం లేని మహారాజుగా పేరొందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మున్సిపల్ శాఖ బాధ్యతలు సైతం ఆయనే నిర్వర్తిస్తున్నారు. తాను పదవులు సంపాదించుకో�
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్ గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను విశాఖ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మంగళవారం(జూలై 21,2020) తుదిశ్వాస విడిచారు. జనార్ధన్ విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మ�
విజయనగరం పట్టణంలో రాజకీయ దుమారం రేగింది. ప్రశాంతంగా ఉండే పట్టణంలో రెండు వర్గాల మధ్య కత్తుల దాడి జరిగింది. అధికార పార్టీకి చెందిన నాయకులే రెండు వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం ప్రయత్నించడమే దాడులకు కారణం అయి ఉండొచ్చని అంటున్నారు. పట్టణంలో