Home » Vizianagaram
Two men arrested , due to attack on pachipenta SI : విజయనగరం జిల్లాలో ఒక ఎస్సైపై దాడిచేసిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలస గ్రామంలో ఈ ఘటన జరిగింది. జనం రద్దీ ఎక్కువగా ఉన్న చోట బైక్ ను అతివేగంగా నడపుతున్న ఇద్దరు యువకులను
Chalo Ramatheertham : బీజేపీ మరోసారి రామతీర్థం పర్యటనకు రెడీ అయ్యింది. మొన్న ఎక్కడికక్కడ బీజేపీ, జనసేన నేతలను అరెస్ట్ చేయడంతో… మరోసారి రామతీర్థం వెళ్లాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రామతీర్థంలోని కోదండరామ�
Ashok Gajapathi as Chairman of Ramatirtha Temple : ఉత్తరాంధ్ర అయోధ్య రామతీర్థం ఆలయ ట్రస్ట్ ఛైర్మన్గా మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును తొలగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రామతీర్థంపై గొడవలు జరుగుతున్న క్రమంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. రామతీర్థం దేవా
Chandrababu Ramateertham Tour : విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయి కారును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. విజయసాయిరెడ్డి కారు అద్దం పగులగొట్టారు. రామతీర్థం ఆలయాన్ని పరిశీలించి కొండ దిగుతుండగా ఘటన జరిగింది. వైసీపీ, టీడీపీ
Visakha Range DIG LKV Ranga Rao : తాను నక్సలైట్ కావాలని అనుకున్నానని, సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టడమే నక్సలిజమే కరెక్టు అని భావించానని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవీ రంగారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలానికి వచ్చిన ఆయన..2020, డి�
jagan poosapati dynasty: విజయనగరం జిల్లాలో ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ వ్యవహారం రకరకాల ట్విస్టులు తీసుకుంది. పూసపాటి రాజ వంశీయులకు చెందిన ఈ ట్రస్టు బాధ్యతలు మార్చి 4న సంచైత గజపతిర�
chandrababu: గత ఎన్నికలకు ముందు విజయనగరం జిల్లా పార్టీ వ్యవహారాల్లో జరిగిన తప్పిదాలను సెట్ చేసుకొనేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు. బీసీల విషయంలో శీతకన్ను వేయడంతో మొన్నటి ఎన్నికల్లో భారీగానే మూల్యం చెల్లించుకుందన
Sanchaita Gajapathi Raju vs Urmila Gajapathi Raju: విజయనగరం కోటలో యువరాణుల మధ్య పోరు మరింత వేడెక్కింది. సిరిమానోత్సవంలో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్పర్సన్ సంచయిత.. తమను అవమానించారని సోషల్ మీడియాలో ఆవేదన వెళ్లగక్కిన ఊర్మిళ గజపతి.. ఇప్పుడు డైరెక్ట్గానే అక్కకు ప్రశ్నలు సంధించిం
onion: ఉల్లి ధర సెంచరీ దాటడంతో సామాన్యులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏపీ సర్కార్ సబ్సిడీపై ఉల్లిని విక్రయిస్తోంది. కిలో ఉల్లి పాయలను 40 రూపాయలకు విక్రయిస్తోంది. విజయనగరంలోని ఆర్ అండ్ బీ రైతు బజార్లలో సబ్సీడీ ఉల్లి విక్రయాలను జ�