Home » Vizianagaram
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) విస్తరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ 2020, July 16వ తేదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్ర�
ప్రస్తుతానికి కరోనా కాలం నడుస్తోంది. ఎటు చూసినా కరోనా కేసులే కనిపిస్తున్నాయి. వారూ, వీరూ అని తేడా లేకుండా… ఎవరినీ వదలడం లేదు. సాధారణ పౌరులు, ప్రభుత్వ సిబ్బంది, అధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు ఇలా అందరినీ పలకరిస్తోంది. ఇదంతా బాగానే ఉంద�
తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,
వెస్ట్ బెంగాల్ లోని ఖరగ్ పూర్ ఐఐటీలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ కొండలరావు (28) ఆత్యహత్య చేసుకున్నాడు. ఆదివారం(ఏప్రిల్ 26,2020) రాత్రి ఉరేసుకున్నాడు. సోమవారం(ఏప్రిల్ 27,2020) హాస్టల్ లోని తన గది తలుపులను కొండలరావు ఎంతకీ తెర
తాళి కట్టిన భార్యపై అనుమానంతో ఆమెను మంచానికి కట్టేసి… నోట్లో బాత్రూంలు కడిగే యాసిడ్ పోసి హత్యచేశాడు ఒక భర్త. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం సాలూరులో ఈ ఘోరం చోటు చేసుకుంది. శంబరకు చెందిన బొర్రా పావనికి, తిరుపతిరావుతో 2011 లో వివాహం అయ్యింది. వ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలను గడగడలాడిస్తున్న కరోనా ఉత్తరాంధ్రలోని ఆ రెండు జిల్లాలపై కరుణ చూపిస్తోంది. అభివృధ్ధిలో వెనుకబడిన విజయనగరం జిల్లా కరోనా వ్యాప్తి నియంత్రణలో ముందంజలో ఉంది. జిల్లాలో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ �
ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అన్ని జిల్లాల్లో ఈ రాకాసి విజృంభిస్తోంది. కానీ రెండు జిల్లాలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో అందరి దృష్టి అటు వైపు మళ్లుత
ఆ జిల్లా జెడ్పీ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలుత ఆ సీటును ఎస్సీ మహిళకు కేటాయించగా, ఇప్పుడు జనరల్గా మార్చడం...ఆ కుటుంబం కోసమే అన్న అనుమానాలు
ఏపీ రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం..తప్పు చేయకపోయినా..ఏదోదో జరిగిపోయినట్లుగా..వార్తలు..ఛానెళ్లు చూపిస్తున్నాయి..యుద్ధం చేస్తున్నది ప్రతిపక్షంతో కాదు..ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం…ఇలాంటి చోట..ప్రజల దీవెనలు కావాలన్నారు సీఎం జగన
విజయనగరం రైల్వే స్టేషన్లో అర్థరాత్రి బాంబు కలకలం చెలరేగింది. రైల్వే స్టేషన్ లో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు రైల్వే