Home » Vizianagaram
ఘటన జరిగిన తర్వాత కూడా ఏం జరిగిందన్న దానిపై కనీసం ఆరా తీయలేదు. ఇది కేవలం ప్రభుత్వ అలసత్వం. అధికారులపై ఈ ప్రభుత్వానికి పట్టులేదు.
శ్రీకాకుళంతో పాటు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పారు.
ఎమ్మెల్సీకి చెక్ పెట్టే ప్రయత్నంలో ఎమ్మెల్యే చేసిన ప్లాన్ వికటించినట్లు అయింది. ఇలా రాజకీయ ఆధిపత్య పోరుతో జిందాల్ భూముల వ్యవహారం రచ్చకు దారితీసింది.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూన్ 22న జాబ్ మేళా నిర్వహించనున్నారు.
విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాలను సమీర్, సయ్యద్ లక్ష్యంగా చేసుకున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
డీసీసీబీ ఛైర్మన్ పోస్ట్ విషయంలో ఆనంద్ వర్గం పైచేయి సాధిస్తుందా?
దీనిపై అప్పటి నుంచి కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి. తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది.
రెండు, మూడు రోజుల్లోనే కూటమి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసన ఈ ఏడాది జూన్లో మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.
ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించారు.