Home » Vizianagaram
టీడీపీ, వైపీపీలకు ధీటుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలు ఇస్తున్నారు.
విజయనగరం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. టీడీపీ, వైసీపీలకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలతో
రాష్ట్రంలో చంద్రబాబుకు అమ్ముడుపోయిన మీడియా సంస్ధలతో ప్రతి రోజూ యుద్ధం చేస్తున్నానని వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయనగరం : 20 రోజులు ఓపిక పడితే మనందరి ప్రభుత్వం వస్తుందని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. మీ అందరికి నేను ఉన్నా అనే భరోసా ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి
విజయనగరం : వైసీపీ చీఫ్ జగన్ కు అధికారం ఇస్తే రాష్ట్రం మొత్తం దోచుకుంటారని, రాష్ట్రాన్ని అమ్మేస్తారని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జగన్ లాంటి వ్యక్తి సీఎం అయితే
టీడీపీ అధినేత ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించగా.. వైసీపీ అధ్యక్షుడు సమర శంఖం పూరించబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు మార్చి 17వ తేదీ ఆదివారం ఉత్తరాంధ్రలో సై అంటే సై అనబోతున్నారు. విజయనగరం జిల్లాలో ఒకేరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. టీ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761 వేల మంది ఓ�
రాజకీయాల్లో మిత్రులుండరు..శత్రువులుండరు. నిన్న మొన్నటి వరకు వేర్వేరు రాజకీయ పార్టీల్లో పదవులను అనుభవించిన వారంతా..ఇప్పుడు ఒకే గొడుకు కిందకు చేరి చేయి చేయి కలుపుతున్నారు. విజయనగరం జిల్లాలోని నలుగురు ప్రధాన సంస్థానాధీశులు టీడీపీ పార్టీలో చ�
విజయనగరం : ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు సిట్టింగ్లకు భరోసా ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకున్న వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు తిరిగి అవకాశం కల్పిస్తున్నాయి. సంక్షేమపథకాల అమ�