Home » Vizianagaram
Daughter Killed Her Mother : విజయనగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం కన్నతల్లినే గొంతు నులిమి చంపేసింది. ముందుగా సహజమరణమని అందరూ భావించారు. కానీ..పోలీసుల దర్యాప్తులో షాకింగ్ న్యూస్ బయటపడింది. దీంతో కూతురు, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్
నాలుగేళ్ల కాపురంలో బంగారం లాంటి ఇద్దరు మగపిల్లలతో ఆనందంగా గడపాల్సిన జీవితం నరకప్రాయంగా మారింది. రెండు పదుల వయస్సులోనే జీవితాన్ని ముగించింది ఓ ఇల్లాలు.
సామాన్యులు మొదలు పలువురు సెలబ్రిటీలు వైరస్ బారిన పడి కన్నుమూశారు. ఇదే పరిస్ధితి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకి ఒక డిఎస్పీ స్ధాయి అధికారి కన్నుమూశారు.
బొబ్బిలి వీణలపై కరోనా ప్రభావం పడింది. ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు తగ్గాయి. చారిత్రకంగా ఎంతో పేరున్న కళాకారులు గతంలో ఎన్నడూ చూడని ఇబ్బందులు చవి చూస్తున్నారు. ఇప్పటికే తయారైన వాటిని కొనేవారి కోసం ఎదురుచూస్తున్నారు.
కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఇలా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫ్రీగా బీరు, బిర్యానీ పథకాలను తీసుకొస్తున్నాయి.
విజయనగరం జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రాజకీయ నేత నిరుద్యోగులకు టోకరా వేశాడు. కోట్ల రూపాయలు వసూలు చేశాడు.
4 killed in a Road Accident in Vizianagaram District : విజయనగరం జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్నరెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు డ్రైవర్లతో సహా నలుగురు మరణించారు. విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ-విజయనగరం జాతీయ రహాదారిపై �
ఓ మహిళ అశోక్ గజపతి రాజుపై పువ్వులు చల్లింది. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆయన..ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
grama volunteer gives pension to death woman: విజయనగరం జిల్లాలో వాలంటీర్ల అత్యుత్సాం చూపించాడు. ఏకంగా చనిపోయిన మహిళకు కూడా పింఛన్ మంజూరు చేశారు. దీనికి సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. గుర్ల మండలం గుర్ల
husband died , due to his wifes death : జీవితాంతం తోడు నీడగా ఉంటానని చేసిన పెళ్లి నాటి ప్రమాణాన్ని పాటిస్తూ భార్య వెంటే పయనించాడు ఒక భర్త. భార్య మరణాన్ని తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. భార్య మరణించిన కొద్దిసేపట్లోనే తనువు చాలించి భార్యతో పాటే వెళ్లిపోయాడు. ఈ విషాధ ఘ�