Home » Vizianagaram
రిలయన్స్ ట్రెండ్స్ దేశీయ వస్త్ర వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన సంస్థ.
ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49,737 శాంపిల్స్ పరీక్షించగా.. 1,179 మందికి కరోనా పాజిటివ్గ
పెళ్లైన మూడు నెలలకే నవవరుడు మృతి చెందాడు. వినాయక నిమజ్జనం సమయంలో చెరువులో మునిగి ప్రాణాలు విడిచాడు.
శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరాల్సిన ట్రైనీ ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది
విజయనగరం కొండకెంగువ గ్రామస్తులు.. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడిని అడ్డుకున్నారు. ఇళ్ల నిర్మాణాల శంకుస్ధాపనకు వచ్చిన శంబంగిని గ్రామస్తులు చుట్టుముట్టారు.
రోడ్డుపై ఒంటరిగా నిలబడుతుంది. అటుగా వచ్చే వాహనదారులను ఆపుతుంది. అర్జంట్ గా వెళ్లాలని లిఫ్ట్ అడుగుతుంది. అయ్యో పాపం.. అసలే అమ్మాయి. పైగా అత్యవసరం అంటోంది అని జాలి చూపారో ఇక అంతే.
ఆ కొండల్లోకి వాహనాలు వెళ్లవు.. ఏదైనా అయితే మనుషులే మోసుకు రావాలి. విజయనగరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తరచుగా ఇటువంటి ఘటనలే జరుగుతున్నాయి. గర్భిణీ స్త్రీలను.. నడవలేని స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి అంటే ఇలా డోలీలపై మోసుకెళ
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు దూకుడు పెంచారు. మాన్సాస్ ట్రస్ట్ లో పదేళ్లుగా ఆడిట్ జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ ఈవోకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మాన్సాస్ ట్రస్టు వివాదం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ట్రస్టు భూముల చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. విజయనగరం మహరాజులకు చెందిన ట్రస్టు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైంది. సంప్రదాయబద్ధంగా, తరతరాల నుంచి పద్దతిగా వెళ్త
సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కేంద్ర మాజీమంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు ఈరోజు ఉదయం సతీ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఉన్నగోశాలను సందర్శించారు.