-
Home » Warangal Congress
Warangal Congress
మంత్రి కొండా వర్సెస్ ఎమ్మెల్యే నాయిని.. వరంగల్ కాంగ్రెస్లో మరోసారి భగ్గుమన్న విభేదాలు.. చిచ్చుపెట్టిన ధర్మకర్తల మండలి..
నా వెంట తిరిగే వాళ్ళు ఎవరికీ ధర్మకర్తల మండలిలో నేను పదవులు ఇవ్వలేదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ ఎంట్రీతో వరంగల్ కాంగ్రెస్ పంచాయితీకి తెరపడినట్లేనా? కొండా దంపతులదే పైచేయి?
వరంగల్ పాలిటిక్స్లో ఎమ్మెల్యేలుగా మేం కావాలో లేక కొండా ఫ్యామిలీనో తేల్చుకోవాలని ఎమ్మెల్యేలు పార్టీకి అల్టిమేటం జారీ చేసిన తర్వాత కొండా ఫ్యామిలీపై ఎలాంటి చర్యలు ఉంటాయోనన్న ఊహాగానాలు వినిపించాయి.
సమంత, నాగార్జునపై సురేఖ చేసిన కామెంట్స్ గురించి వివరణ ఇచ్చిన కొండా మురళీ.. కుమార్తె రాజకీయ భవిష్యత్పై మంత్రి సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్పా.. సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని, ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు కొండా మురళీ పేర్కొన్నారు.
కాంగ్రెస్లో కొండా కల్లోలం.. మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు భేటీ.. 16పేజీల నివేదికను అందజేత..
కొండా దంపతులు మంత్రి కొండా సురేఖ, కొండా మురళీలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ తో భేటీ అయ్యారు.
వరంగల్ కాంగ్రెస్లో మూడు ముక్కలాట.. గ్రూప్లుగా విడిపోయి రచ్చకెక్కిన ఎమ్మెల్యేలు..
ఇలా జిల్లా కాంగ్రెస్ పరిస్థితి మూడు ముక్కలాటలా మారింది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియంగా రెండు గ్రూపులుంటే..మూడో గ్రూపులో ఏక్ నిరంజన్ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట ఎమ్మెల్యేలు.
చావుకు కూడా భయపడను.. నాతో పెట్టుకోవద్దు.. బీసీలను గౌరవించాలని కోరా- కొండా మురళి
రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపన నాలో ఉంది. బహిరంగ విమర్శలు చేయడం మంచిదో కాదో నా అంతరాత్మకు తెలుసు. నేను బలహీనుడినో, బలవంతుడినో అందరికీ తెలుసు.
వాళ్లా? మేమా? ఎవరు కావాలో తేల్చుకోండి.. ఓరుగల్లు కాంగ్రెస్లో రచ్చ రచ్చ..
ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లతో సంప్రదింపులు జరుపుతూనే..పార్టీ అధిష్టానం పెద్దల దగ్గర తమ వాదనను బలంగా వినిపించేందుకు రెడీ అవుతున్నారట.
వరంగల్ కాంగ్రెస్లో గ్రూప్ వార్.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళి తీవ్ర వ్యాఖ్యలు
"బయట పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మీకు ఇజ్జత్ ఉంటే మీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి" అని అన్నారు.
ఓరుగల్లు కాంగ్రెస్లో లుకలుకలు.. సీఎం పర్యటనలో కనిపించని ఇద్దరు ఎమ్మెల్యేలు
సీఎంతో పడక దొంతి మాధవరెడ్డి కార్యక్రమంలో కనిపించకపోవడం సరే. కొండా సురేఖ అంటే గిట్టక రేవూరి ప్రకాశ్రెడ్డి గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నారనే విషయం అయితే మరోసారి స్పష్టం అయింది.
సీఐ కుర్చీలో మంత్రి కొండా సురేఖ.. గీసుకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో దద్దరిల్లిపోయింది గీసు గొండ పోలీస్ స్టేషన్.