Home » Weather Updates
రుతుపవన ద్రోణి కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కర్ణాటక నుండి దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది.
బాలానగర్ లో సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
హయత్ నగర్, హిమాయత్ నగర్, బండ్లగూడ ప్రాంతాల్లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.
అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంది.
వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలు ఇవే..
పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
ముఖ్యంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.
హైదరాబాద్లో కూడా భారీ వాన పడింది.