Home » Weather Updates
రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. శనివారం కేరళ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రుతుపవనాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి.
నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ కారణంగా కేరళ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రానున్న వారంరోజుల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలో మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈసారి రుతుపవనాలు అంచనాకంటే ఎనిమిది రోజుల ముందుగానే కేరళ రాష్ట్రాన్ని తాకాయి. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16ఏళ్లలో ఇదే తొలిసారి.
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
హైదరాబాద్ నగరంలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు..
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. గురువారం మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో ..
బీ అలర్ట్.. నిప్పుల కొలిమిలా మారిన తెలంగాణ