Home » west bangal
పశ్చిమ బెంగాల్ లో బాంబుల మోతమోగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు.
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమాజ సేవకు రాజకీయాలు అడ్డంకిగా ఉన్నాయని ఆయన తెలిపారు. తాను ఏ పార్టీలో చేరనని వివరించారు.
అయితే ఈ విజయంపై మమత బెనర్జీ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలి 11 రౌండ్లలో అధికారి వెనుకంజలో ఉన్నప్పటికీ.. తర్వాత నాలుగు రౌండ్లలో ఆయన అనూహ్యంగా పుంజుకున్న. ఓ దశలో మమత కంటే 11 వేల ఓట్ల ముందంజలో కొనసాగారు. కాగా దీనిపై దీదీ అనేక అనుమానాల�
10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజుకు 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 8 దశల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే 4 దశలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు 4 దశల �
పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.. మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తైంది. నాలుగోదశ పోలింగ్ ఏప్రిల్ 10 తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల నేతలు ప్రచారంల�
పశ్చిమ బెంగాల్ లో మంగళవారం (ఏప్రిల్ - 6) మూడవ దశ పోలింగ్ జరుగుతుంది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే.. టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎంలు బయటపడటం కలకలం రేపింది. హౌరా జిల్లా ఉలుబెరియాలో టీఎంసీ నేత గౌతమ్ ఘోష్ ఇంట్లో
Mamata bone injury campaign in wheelchair : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల కాకపుట్టిస్తున్నాయి. టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధాలేకాదు..ఏకంగా దాడులే జరుగుతున్నాయి. సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆ దాడిలో దీదీ ఎడమ పాదం, ఎడమ మడమ
పౌరసత్వ సవరణ చట్టం(CAA)వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అసోం,పశ్చిమబెంగాల్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే దిశగా బీజేపీ కీ�
కోత్ కతాలో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల ర్యాలీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల ర్యాలీ 9మంది ప్రధాని అభ్యర్ధులు కనిపించారని ఆయన అన్నారు. మంగళవారం(జనవరి 22,2019) వెస్ట్ బెంగాల్ లోని మాల్డాలో బీజేపీ ఎన్నికల ప్రచారా