world cup 2019

    మలింగ రిటైర్మెంట్: వరల్డ్ కప్ స్క్వాడ్ కెప్టెన్‌గా కరుణరత్నె

    April 18, 2019 / 08:09 AM IST

    మే నెలాఖరులో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్‌కు అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఇందులో భాగంగానే శ్రీలంక క్రికెట్ బోర్డు మలింగకు షాక్ ఇవ్వడంతో పాటు కరుణరత్నెను కెప్టెన్‌గా ప్రకటించి సంచలనానికి తెరదీసింది లంక బోర్డు. 2015వరల్డ్ కప్‌

    వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన, జోఫ్రా ఆర్చర్ ఔట్

    April 17, 2019 / 11:59 AM IST

    ఐసీసీ వరల్డ్ కప్ 2019లో పాల్గొనే అన్ని దేశాలు ప్లేయర్ల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఏప్రిల్ 23 నాటికి జట్లు మొత్తం ప్రకటన పూర్తి అయిపోవాలి. మే 30న మొదలుకానున్న వరల్డ్ కప్ టోర్నీ కోసం ఇంగ్లాండ్ జట్టు ప్రకటించగా అందులో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌�

    వరల్డ్ కప్ జట్టులోకి అంబటి.. పంత్‌లు

    April 17, 2019 / 10:56 AM IST

    ఐసీసీ వరల్డ్ కప్ 2019కు భారత్ తరపు నుంచి 15 మందితో కూడిన జాబితాను ఏప్రిల్ 15 సోమవారం ప్రకటించింది. జట్టులో రిషబ్ పంత్.. అంబటి రాయుడులకు స్థానం ఇవ్వలేదని తీవ్ర విమర్శలు వినిపించాయి. వారందరికీ ఆశ్చర్యపరుస్తూ పంత్.. అంబటి రాయుడులను ప్రత్యేక పద్ధతి ద్�

    మరో నలుగురు ప్లేయర్లను ప్రకటించిన బీసీసీఐ

    April 16, 2019 / 08:17 AM IST

    బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సోమవారం వరల్డ్ కప్‌కు ఆడే 15 మంది భారత ప్లేయర్ల జాబితా విడుదల చేసింది.

    ఐసీసీ అనుమానం: రాయుడుని టీంలోకి ఎందుకు తీసుకోలేదు

    April 16, 2019 / 02:18 AM IST

    బీసీసీఐ ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ నెలల తరబడి శ్రమించి వరల్డ్ కప్‌కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్‌లకు సువర్ణావకాశం కల్పిస్తూ.. రిషబ్ పంత్, అంబటి రాయుడులకు హ్యాండ్ ఇచ్చింది. జట్టు ప్రకటించ�

    అదుర్స్ : కొత్త జెర్సీలో  టీమిండియా

    March 2, 2019 / 04:07 AM IST

    హైదరాబాద్:  భారత క్రికెట్‌ జట్టు సభ్యులు ధరించే  కొత్త జెర్సీ ని శుక్రవారం  హైదరాబాద్ లో ఆవిష్కరించారు. జట్టు అపెరల్‌ పార్ట్‌నర్‌ ‘నైకీ’ వచ్చే సీజన్‌ కోసం టీమిండియా సభ్యులకు కొత్త జెర్సీని రూపొందించింది. నిన్న జరిగిన ఆవిష్కరణ కార్యక్ర�

    వరల్డ్ కప్‌కు ముందు ‌భారత్‌‌కు ఆఖరి అవకాశం

    February 23, 2019 / 12:45 PM IST

    ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ వేదికలపై తలపడేందుకు ఐసీసీ నిర్వహిస్తోన్న ఐసీసీ వరల్డ్ కప్ 2019కు మరి కొద్ది నెలల సమయం మాత్రమే ఉంది. జట్లన్నీ మే 30నుంచి జరగనున్న అంతర్జాతీయ టోర్నీలో తలపడేందుకు షెడ్యూల్‌ను ముందుగానే ప్లాన్ చేసుకున్నాయి. ఈ క్రమంలో ప

    నువ్వే ఇలా అంటే : వరల్డ్ కప్‌కు సత్తా సరిపోదంటున్న కోహ్లీ

    January 26, 2019 / 12:04 PM IST

    ఒకవేళ ఆ పరిస్థితుల్లోనూ రాణించినట్లు అయితే 350కి మించిన స్కోరు చేసుండేవాళ్లం. సరిగ్గా 34నుంచి 40ఓవర్ల మధ్యలో పరుగులు రాబట్టాలి.

10TV Telugu News