Home » WTC Final 2023
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final) మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ను సొంతం చేసుకోవాలంటే టీమ్ఇండియా బ్యాటర్లు శ్రమించాల్సిందే. 270/8 స్కోరు వద్ద ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC Final) ఫైనల్ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చరిత్ర సృష్టించాడు. లండన్లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final) మ్యాచ్లో మూడో రోజు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్లను ఔట్ చేయడం ద్వారా అరుదైన ఘనతను
లండన్లోని ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్(WTC Final )లో టీమ్ఇండియా టాప్ ఆర్డర్ విఫలం అయినప్పటికీ సీనియర్ ఆటగాడు అజింక్య రహానే(Ajinkya Rahane) 89 పరుగులతో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా(Parineeti Chopra) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాలు త్వరలోనే పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. మే 13 న్యూఢిల్లీలోని కపుర్తలా హౌస్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం వేడుక ఘ�
ఓవల్ మైదానంలో 104 టెస్టుల్లో 26 సార్లు మాత్రమే నాలుగో ఇన్నింగ్స్లో లక్ష్యాన్ని ఛేదించిన జట్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో నాలుగో ఇన్నింగ్స్లో భారీ లక్ష్యాన్ని ఛేదించి టీమిండియా డబ్ల్యూటీసీ ట్రోపీని సాధించడం కష్టమైన పనే.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final ) మ్యాచ్పై ఆస్ట్రేలియా(Australia) పట్టు సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.
" ఫ్లూటు జింక ముందు ఊదు... సింహం ముందు కాదు " అనే డైలాగ్ చెప్పడానికి స్టీవ్ స్మిత్ తడబడ్డాడు. చివరకు..