Home » Ycp Mla
అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. పీఏసీ చైర్మన్ ను సభ్యులు ఎన్నుకుంటారు. సుమారు 20 మంది ..
ఎన్నికల ముందు జగన్ ను రాజధానిపై వైఖరి ఏంటని అడిగితే అసెంబ్లీలోనే చెప్పాంగా.. ఇక్కడే ఉంటుందని అన్నారు. కృష్ణా, గుంటూరులో 33 నియోజకవర్గాల్లో దాదాపు అన్ని వైసీపీ గెలిస్తే..
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. నిన్న తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన ఆయన.. ఇవాళకూడా అనుచరులతో సమాశమై తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం ఇవాళ ప్రారంభించాల్సి ఉంది.. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు కార్యాలయంపై రాళ్ల దాడిచేశారు.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి విడుదల రజని అన్నారు.
ప్రభాస్ సొంత ఊరులో ఒక్క థియేటర్లో కూడా బెనిఫిట్ షో పడకపోవడం గమనార్హం. ఇక సలార్ సినిమా చూసిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి.. మూవీ పై తన రివ్యూ ఇచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు కారణాలు ఏమిటనే చర్చ ఏపీ రాజకీయ వర్గాలో జోరుగా సాగుతోంది.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ హిందూ ద్రోహులంటూ వెల్లంపల్లి విమర్శించారు. టీడీపీ హయాంలో ఆలయాలు కూల్చివేస్తే బీజేపీ పట్టించుకోలేదు..
గడప గడప కార్యక్రమం గురించి కొందరు ఎమ్మెల్యేలు నన్ను తిట్టుకొని ఉంటారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగన్ ఇప్పుడు అదే ఎమ్మెల్యే ల మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుందన్నారు. మన ప్రభుత్వం చేసిన మంచి ప్రతీ ఇంట్లో, ప్రతీ గ్రామాల్లో కనిపిస్తుందన్నా�
మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..