Ycp Mla

    తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్ – జేసీ బ్రదర్స్ ఆమరణ నిరాహార దీక్ష

    January 4, 2021 / 09:01 AM IST

    JC brothers’ Hunger strike : heavy police force deployed in Tadipatri : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనాలకు మారుపేరైన జేసీ దివాకర్‌రెడ్డి సోదరులు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిన అనంతపురం జిల్లా తాడపత్రిలో ఇవాళ దీక్షకు ఏర్పాట్లు చేసుకున్నారు. తన కుటుంబం

    శ్రీశైలంలో గొడ్డు మాంసం, మద్యం : రాజాసింగ్ ఆరోపణలు, వార్నింగ్ ఇచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డి

    December 27, 2020 / 01:52 PM IST

    Raja Singh Vs Shilpa Chakrapanireddy : శ్రీశైలం కేంద్రంగా ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పుణ్యక్షేత్రంలో దుకాణాల కేటాయింపు వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది. శ్రీశైలంలో అన్యమతస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు కల�

    అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా పాజిటివ్!

    December 5, 2020 / 05:58 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులకు కూడా కరోనా సోకుతూ ఉండడం కలకలం రేపుతుండగా.. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నవారికి మరోమారు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. లేటెస్ట్‌గా వైఎస

    వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్

    July 3, 2020 / 07:38 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో  పాజిటివ్ రావటంతో బాధితులు  ఆశ్చర్యానికి గురువుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు కుచెందిన వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు కరోనా పా�

    వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై రాళ్లదాడి..గుంటూరులో ఉద్రిక్తత

    February 21, 2020 / 04:36 AM IST

    గుంటూరు  వైసీపీ ఎమ్మెల్యే రజనీ మరిది ప్రయాణిస్తున్న కారుపై కొంతమంది దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం కాగా..రజనీ మరిది గోపినాథ్ కు  స్వల్పంగా గాయాలయ్యాయి. కోటప్పకొండ… కట్టుబడివారిపాలెంలో అర్థరాత్రి 1 గంట సమయంలో ఈ

    స్పిరిట్ గా ఉంటుందని వైఎస్సార్ మండలి తెస్తే ఆల్కహాల్ చేశారు : చెవిరెడ్డి

    January 27, 2020 / 09:53 AM IST

    ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించటానికే ఈ రోజు తప్పని సరి పరిస్ధితుల్లోనే మండలి రద్దు బిల్లు సభలో పెట్టాల్సి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. గతంలో ఒక స్పిరిట్ గా ఉంటుందని ఆరోజు రాజశేఖర్ రెడ్డి గారుతెస్తే దీన్ని ఈర

    ఒకటంటే రెండంటాం : పవన్‌కు ద్వారంపూడి స్ట్రాంగ్ కౌంటర్

    January 15, 2020 / 01:01 AM IST

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు వచ్చి.. ద్వారంపూడి అనుచరుల చేతిలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించారు. రాష్ట్రంలో పాలెగాళ్ల రాజ్యం.. ఫ్యాక్షన్ సంస్కృతి నడుస్తోందని మండిపడ్డారు. అధికారం ఎల్లవేళలా ఉండదని.. గుర్తుంచుక�

    అక్కడికే వస్తా..తేల్చుకుందాం..ఖాకీలకు పవన్ వార్నింగ్

    January 13, 2020 / 12:46 AM IST

    అక్కడికే వస్తా.. అక్కడే తేల్చుకుందాం… వాళ్లని వదిలేసి మా వాళ్లపై కేసులు పెడతారా.. చూస్తూ ఊరుకునేదే లేదు. ఇదీ కాకినాడ పోలీసులకు జనసేన అధినేత పవన్ ఇచ్చిన వార్నింగ్. అసలు ఢిల్లీ టూర్‌లో ఉన్న జనసేనాని అంతగా రియాక్ట్ ఎందుకయ్యారు.  * జనసేన అధినేత

    టీడీపీ కార్యకర్త అవినాష్‌ అరెస్ట్: జగన్‌పై నారా లోకేష్ ఆగ్రహం

    January 9, 2020 / 07:15 AM IST

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అవ్వగా.. వీడియో చేసిన టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్‌ నగరంలో ఉంటున్న అవినాష్‌ను బుధవారం(08 జ�

    పిన్నెల్లి తొడ గొట్టారు..ఎందుకు రెచ్చగొడుతున్నారు – నారా లోకేష్

    January 8, 2020 / 07:51 AM IST

    రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ దారిలో ఎందుకు వచ్చారు ? తొడ ఎందుకు కొట్టారు ? గొడవలు జరుగుతాయని రైతులు దండం పెట్టి చెబుతున్నా ఎందుకు వెళ్లారు ? ఎందుకు రెచ్చగొట్టారని టీడీపీ ఎమ్మెల్స�

10TV Telugu News