Home » YCP
జగన్ ను కలిసిన 24 గంటల్లోనే కేశినేని నానికి ఎంపీ సీటు వచ్చిందంటే.. ఆ పార్టీకి కోవర్టుగా పని చేయకపోతే సాధ్యం కాదన్నారు.
మీ నిర్ణయం పైనే నా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నామినేషన్ వేసిన తర్వాత సైతం అభ్యర్థులను మార్చిన సంఘటనలు అనేకం చూశాము.
ఆత్మాభిమానం కోల్పోవడం వల్లే వైసీపీలో చేరాను
వైసీపీ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ చెప్పిన పనులు మాత్రమే చేశానని, తన పనితీరు ప్రజలకు నచ్చినా.. పెత్తందారులకు నచ్చలేదన్నారు.
గన్నవరంలో ఎయిర్ పోర్ట్ కూడా వద్దనుకున్నారు. అమరావతిలో పెడదామనుకున్నారు. నేను, వెంకయ్య నాయుడు అడ్డంపడ్డాం.
పచ్చకామెర్లు ఉన్నవారికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని, అసెంబ్లీ సీట్లు అమ్ముకోవడం వంటి పనులు చంద్రబాబే చేస్తారని అన్నారు.
ఈ లిస్టులో 6 ఎంపీ స్థానాలకు, 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటించారు జగన్.
ఇప్పటికే వైసీపీ కీలక నేత ఒకరు ముద్రగడతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
పార్టీకి దూరంగా తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే
ఈ ఎన్నికల్లో ఇద్దరమూ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారాయన. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురం నుంచి పోటీలో ఇంట్రస్ట్ చూపిస్తున్నామని చెప్పారు.