Home » YCP
పెనమలూరు లేదా నూజివీడు స్థానాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో పెనమలూరు నుంచే పోటీ చేయాలని పార్ధసారధి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీలో కొనసాగుతున్న మార్పుల కసరత్తు
కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసింది చంద్రబాబే అని మంత్రి రాజా ఆరోపించారు.
నేను ఎప్పుడూ సీటు మార్చలేదు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్ ని మార్చాలి.
సీఎం జగన్ కు అమర్నాథ్ అంటే ఏంటో తెలుసు. నాకు ఏం చేయా ఆయనకి తెలుసు. నేను పార్టీకి ఎలాంటి సేవ చెయ్యాలో ఆయనకి తెలుసు
వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని గెలిస్తే.. నా బుద్దా భవన్ ఇచ్చేస్తా. ఓడితే.. కేశినేని భవన్ నాకిచ్చేస్తారా..? వల్లభనేని వంశీ, కొడాలి నాని మీద ఒక్క మాటైనా మాట్లాడవా..? కొడాలి నాని, కేశినేని నానిలతోనే మాకు ఇన్నాళ్లూ ఇబ్బంది. ఇవాళ్టితో మాకు ఆ ఇబ్బంది ప
పార్టీలో చేరికలు, ఆర్థికంగా బలమైన అభ్యర్థులు, నిధుల సమీకరణ, అధికార యంత్రాంగం మద్దతు.. ఇలా అన్ని వనరులు సమీకరించుకోవడం, సేకరించుకోవడం తేలిక అవుతుంది.
సీఎం జగన్ తనను సొంత చెల్లిలా చూసుకున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ పరిధిలో 2.90 లక్షల ఓట్లు ఉంటే ఇప్పుడు 3.08 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఐదేళ్లలో పెరిగిన ఓట్లు 16వేలు మాత్రమే అని వివరించారు.
ప్రజల కోసం జగన్ చెప్పిన పని చెయ్యడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మంత్రి అయిపోవాలనే ఆలోచన ఏదీ లేదు.