Home » YCP
2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై దాడి జరిగింది. ఈ దాడి వైసీపీ కార్యకర్తలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడికి పాల్పడిన వారు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులుగా ప్రచారం జరిగింది.
రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎందుకు ఓడిందనే విషయంపైనా ఏ ఒక్కరూ సమీక్షించుకోకపోవడంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారంటున్నారు.
వైసీపీ కీలక నేతలు టార్గెట్గా ఆపరేషన్ మొదలుపెట్టిన చంద్రబాబు సర్కారు... ఇప్పటికే చాలా మంది నేతల ప్రమేయాన్ని గుర్తించినట్లు సమాచారం. మొత్తం కేసులను ఓ కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.
వైసీపీకి సీనీ నటుడు అలీ గుడ్ బై చెప్పారు.
వైసీపీకి సీనీ నటుడు అలీ గుడ్ బై చెప్పారు.
పుంగనూరులో ఇక నుంచి తండ్రీ కొడుకుల ఆటలు సాగవని, వారు ఎంత మోసగాళ్లో ప్రజలకు తెలిసిందన్నారు పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ చల్లాబాబు.
విజయవాడ, బాపట్ల, నరసరావుపేట, పార్వతీపురం, విశాఖపట్నం, రాయచోటి తదితర ప్రాంతాల్లో దాదాపు 11 చోట్ల వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అందాయి.
కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేసేందుకు జగన్ కొన్ని ఆంక్షలు పెట్టారని అన్నారు.
RK Roja : చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి.. కానీ.. మంచి చేసి ఓడిపోయాం.. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం.. అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు.
టీడీపీ చేసే హింసను ప్రజలకు తెలియజేస్తాం. వైసీపీ కార్యకర్తలను కాపాడుకోవడానికి మేము తిరుగుబాటు చెయ్యాల్సి వస్తుంది.