Home » YCP
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మండిపడ్డారు.
విజయవాడలో సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్రకి మంచి స్పందన వచ్చిందని, ఆయనను హతమార్చడానికే టీడీపీ పన్నాగం పన్నిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించి.. ముద్రగడ పద్మనాభం, వంగా గీత, పెండెం దొరబాబుతో సమావేశమై పిఠాపురంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
హిందూపురం నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. కొన్ని రోజులుగా..
కాంగ్రెస్లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు
మినీ ముంబై చీరాలలో హోరాహోరీ
జనసేనలో టికెట్ల లొల్లి పీక్స్ కు చేరింది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కొందరు పక్క చూపులు చూస్తున్నారు.
Giddi Eswari : అదృష్టం అంటే మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిదే… పాడేరు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న ఈశ్వరికి ఈసారి పోటీ నుంచి దాదాపు తప్పుకున్నట్లు అనుకున్నారంతా…. పొత్తుల్లో పాడేరును బీజేపీకి కేటాయిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో… మాజీ ఎమ�
అనుకున్న స్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం సాధించని పక్షంలో జనసేనకు డేంజర్ సిగ్నలే అంటున్నారు పరిశీలకులు. మరి ఈ హోరాహోరీ పోరులో తాడేపల్లిగూడెం ఎవరికి జైకొడుతుందనేది చూడాలి.
పొన్నూరు, మంగళగిరి ఎలక్షణ్ ఇంచార్జిగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమించింది. తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్ ఎలక్షన్ ఇంఛార్జిగా మర్రి రాజశేఖర్..