Home » yes bank crisis
దేశంలోని అతి పెద్ద ప్రయివేటు బ్యాంకుల్లో ఒకటైన YES BANK సంక్షోభానికి APS RTC బలైంది. ఆర్టీసికి చెందిన రూ. 240 కోట్ల రూపాయలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. దీంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు. రోజువారి చెల్లింపుల్లో భాగంగా బ్యాంకుకు వెళ్లిన ఆర్టీస
పెట్రోల్ పంపు ఓనర్లు లబోదిబోమంటున్నారు. యస్ బ్యాంక్ సంక్షోభం.. చేతిలో డబ్బుల్లేకుండా చేశాయంటున్నారు. ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన డబ్బులు యస్ బ్యాంకులోనే ఉండడంతో దిక్కుతోచని పరిస్థితి. గురువారం యస్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియ�
ఫోన్పే యూజర్ల కష్టాలు తప్పెటట్టు లేవు. యస్ బ్యాంకు సంక్షోభం కారణంగా ఫోన్ పే యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి యూపీఐ పేమెంట్స్ విషయంలో పెద్ద సమస్యగా మారిపోయింది. అకౌంట్లలో నగదు ఎలా తీసుకోవాలో తెలియక అయోమయ పరిస్థితుల్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న యెస్ బ్యాంకు నుంచి నగదును ఉపసంహరించుకొనేందుకు ఖాతాదారులు బ్యాంకుల ముందు క్యూ కట్టడంతో కేంద్ర ప్రభుత్వం వారికి అభయమిచ్చింది. యెస్ బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉన్నదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి న�
ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం ఒడిషాలోని పూరి జగన్నాధస్వామి ఆలయానికి చెందిన సుమారు రూ.547 కోట్ల రూపాయలు సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ లో ఉండిపోయాయి. ఒక ప్రయివేటు బ్యాంకులో ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఉంచటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువె�
సంక్షోభంలో పడిన యస్ బ్యాంకు పరిస్థితిపై ప్రమాద ఘంటికలు ముందస్తుగానే గుర్తించిన టీటీడీ ఛైర్మన్ కొన్ని నెలల కిందటే బ్యాంకులో ఉన్న రూ.1300 కోట్ల డిపాజిట్లు ఉపంసహరించారు. యస్ బ్యాంకు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నసంగతి తెలిసిన TTD చైర�