Home » Yes Bank
యెస్ బ్యాంక్ సంక్షోభంలో అసలు దోషుల బెండు తీసేందుకు ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయ్. ఇప్పటికే బ్యాంక్ వ్యవస్థాపకుడైన రాణాకపూర్ని అదుపులోకి తీసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. బ్యాంక్ని ముంచి రాణాకపూర్ ఎన్ని వేల కోట్ల సొమ్ము మింగేశాడో
లండన్ వెళ్లేందుకు ప్రయత్నించిన యస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్ కూతురు రోషిణీ కపూర్ ను ముంబై ఎయిర్ పోర్ట్ లో అధికారులు అడ్డుకున్నారు. యస్ బ్యాంక్ తీవ్ర సంక్షోభం లో మనీ లాండరింగ్ వంటి పలు ఆరోపణలతో ఇప్పటికే రాణాకపూర్ ని ఈడీ అరెస్ట్ చేసిన విషయం త�
పెట్రోల్ పంపు ఓనర్లు లబోదిబోమంటున్నారు. యస్ బ్యాంక్ సంక్షోభం.. చేతిలో డబ్బుల్లేకుండా చేశాయంటున్నారు. ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన డబ్బులు యస్ బ్యాంకులోనే ఉండడంతో దిక్కుతోచని పరిస్థితి. గురువారం యస్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియ�
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న యెస్ బ్యాంకు నుంచి నగదును ఉపసంహరించుకొనేందుకు ఖాతాదారులు బ్యాంకుల ముందు క్యూ కట్టడంతో కేంద్ర ప్రభుత్వం వారికి అభయమిచ్చింది. యెస్ బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉన్నదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి న�
ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం ఒడిషాలోని పూరి జగన్నాధస్వామి ఆలయానికి చెందిన సుమారు రూ.547 కోట్ల రూపాయలు సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ లో ఉండిపోయాయి. ఒక ప్రయివేటు బ్యాంకులో ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఉంచటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువె�
యస్ బ్యాంక్ సంక్షోభంపై ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ రాణా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యస్ బ్యాంకుపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మారటోరియం విధించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి తనకు అసలు తెలియదని అన్నారు. గడచిన 13 నెలల నుంచి బ్
యస్ బ్యాంక్ సంక్షోభంపై శుక్రవారం(మార్చి-6,2020)కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎస్ బ్యాంక్ ఖాతాదారుల డబ్బు సురక్షితంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఎస్ బ్యాంక్ విషయంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్ తో మాట్లాడినట్లు నిర�
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందుపు చూపు ఎంతో మేలు చేసింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయిన..బ్యాంకులో ఉన్న టీటీడీ డిపాజిట్లను వెనక్కి ఉపసంహరించుకుంది. YES BANK నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే గుర్తించారు. ఈ బ్యాంకులో ఉన్న రూ. 600 కోట్ల డ�
కష్టాల్లో ఉన్న YES BANKను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ బ్యాంకులో ఉన్న వాటాను కొనుగోలు చేయడానికి SBI, ఇతర ఆర్థిక సంస్థలు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 2020, మార్చి 05వ తేదీ గురువ�
సంక్షోభంలో చిక్కుకున్న ప్రయివేటు రంగ సంస్థ యస్ బ్యాంక్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఈ బ్యాంక్ ఖాతాదారులు తమ డిపాజిట్ల నుంచి రూ.50,000 మించి నగదు ఉపసంహరించుకోవడానికి వీలు లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకంటే ఎక్