Home » youth
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐపాస్ ద్వారా 13 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ హెచ్.ఐ.సీ.సీ. లో జరిగిన సీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతి మోసం చేసిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు టూటౌన్కు చెందిన పెండ్యాల
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని లాతూర్ వేదికగా భారతీయ జనతాపార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదివారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన నిరుద్యోగంపై మాట్లాడారు. ఎప్పుడైనా యూత్ ఉద్యోగాల గురించి అడిగితే ప్రభ�
పొట్టి దుస్తులు వేసుకుందని ఓ యువతి పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. సరైన దుస్తులు వేసుకోలేవా? ఇలాంటి డ్రెస్ వేసుకొని రోడ్లపై ఎలా తిరుగుతున్నావ్? భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నావ్ అంటూ యువతిపై చిందులు తొక్కాడు. కర్ణాటక రాజధాని బెం�
ఎన్నికల్లో గెలిచేందుకు ఏం చేయడానికైనా వెనుకాడరు రాజకీయ నాయకులు. ప్రత్యేకించి పంజాబ్ లాంటి రాష్ట్రంలో యూత్ ఓట్లకే ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందులో భాగంగానే యూత్ను ఆకర్షించేందుకు పంజాబ్ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష
ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే కష్టం. హార్డ్ వర్క్ చేస్తే కానీ గవర్నమెంట్ జాబ్ రాదు. కొన్ని సమయాల్లో కష్టం, టాలెంట్ మాత్రమే సరిపోవు.. అదృష్టం కూడా ఉండాలి
ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసేందుకు జమ్మూకశ్మీర్ యువత ఉత్సాహంగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది ఇండియన్ ఆర్మీ. జమ్మూకశ్మీర్ లోని వివిధ ప్రాంతాల నుంచి వందల�
టిక్ టాక్ లో పరిచయం చివరికి విషాదంగా మారింది. ఓ కుటుంబంలో తీరని శోకం నింపింది. ఓ యువకుడి ప్రాణం పోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ నేతాజీనగర్ నివాసి సాయి(24) జొమాటోలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. కొంతకాలం కిందట కర్నూలుకి చెందిన ఓ
మహిళల పట్ల ఆకతాయిల వేధింపులు కొనసాగుతున్నాయి. నల్గొండలో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. ఓ వివాహితను లైంగికంగా వేధించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాధిత మహిళ తన భర్తతో కలిసి ఆ యువకుడికి తగిన బుద్ది చెప్పింది. సదరు యువకుడిని చెట్టుకి కట్టేసి చితకబాదా�
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్పై ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కాశ్మీర్ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు యువతకు