Home » youth
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో తట్టుకోలేకపోయిన
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అన్నీ బంద్ అయ్యాయి. రవాణ వ్యవస్థ నిలిచిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసరం అయితే ఇళ్ల నుంచి బయటకు రావాలి. అది కూడా పోలీసుల పర్మిషన్ మస్ట్. లాక
అమెరికాలో నల్లజాతీయుడి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నెల్లూరు జిల్లా యువకుడు డేగా ధీరజ్ రెడ్డి(28) కోలుకుంటున్నాడు. ఇవాళ(ఏప్రిల్ 13,2020) ఉదయం అతడు
భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 వేల 500కి చేరువలో ఉంది. రానున్న రోజుల్లో భారత్లో కోవిడ్ బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దేశంలో నమోదైన కరోనా కేసుల్
మధ్యప్రదేశ్లో 27ఏళ్ల వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. గొంతుకోసి ఉరేయడంతో పాటు కంటి గుడ్లు పీకి ఆత్మహత్య కింద చిత్రీకరించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు హంతకుడు. వృత్తి రీత్యా ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున
ఇటీవల జేడీయూ పార్టీ నుంచి గెంటివేయబడిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇవాళ(ఫిబ్రవరి-18,2020)పట్నాలో మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. బీహార్ ముఖ్యమంత్రి, మాజీ రాజకీయ గురువు నితీశ్ కుమార్పై తీవ్ర స్థాయిలో బహిరంగంగా ప్రశ్నలు గుప్�
హైదరాబాద్ కొండాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. బట్టతల సమస్య యువకుడి ప్రాణాలు తీసింది. జుట్టు రాలిపోయిందనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
తూర్పు గోదావరి జిల్లాలో ట్రైయాంగిల్ లవ్ కారణంగా ఓ వ్యక్తిని స్నేహితుడి సాయంతో చంపేశాడు ఓ ప్రేమికుడు. తుని సమీపంలోని తాండవ నదిలో గుర్తు తెలియని శవం దొరకగా.. ఎట్టకేలకు మిస్టరీని ఛేదించారు పోలీసులు. తాను ప్రేమించిన అమ్మాయిని ప్రేమించాడనే కక్�
గోవాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు తెలుగు యువకులు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. విశాఖకు చెందిన ఇద్దరు యువకులు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లారు.
ఐటీడీఏ పరిధిలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినాఝడ్ చోంగ్తూ తెలిపారు.