Home » youth
ఒకప్పుడు ఒక్క బిడ్డనే కనాలని నిర్భంధం విధించిన డ్రాగన్ దేశం ఆ తరువాత ఇద్దరు పిల్లల్ని కనొచ్చని ప్రకటించింది. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనొచ్చు అని చెప్పింది.కానీ ముగ్గుర్ని కనటానికి చైనా యువత ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు. ఇద్దరితోనే కష్ట�
కరోనా సెకండ్ వేవ్ యువతను టార్గెట్ చేసిందా? మధ్య వయసులోనే ప్రాణాలు బలి తీసుకుంటోందా? ఇంటిని పోషించాల్సిన వారు కరోనా కాటుకు బలవుతున్నారా? ఆదుకునే వారు లేక కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయా? అంటే, అవును అనే సమాధానం వినిపిస్తుంది. అసలు కరోనా యువ�
దేశంలో విలయతాండవం చేస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్న కరోనాను కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్. ఇదే విషయాన్ని నిపుణులు పదే పదే చెబుతున్నారు. అయినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జోరుని పెంచలేకపోతున్నాయి. ఇం
కరోనా మానవ జీవితంలో అనేక మార్పులు తీసుకొచ్చింది.. కాలికి బలపం కట్టుకొని తిరిగేవాళ్లను కూడా ఇంట్లో కూర్చోబెట్టింది. ప్రజల్లో ఓ రకమైన చైతన్యం తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా మార్కెట్లో అనేక రకాల వస్తువుల డిమాండ్ తగ్గిపోయింది.
అమెరికాలోని వెస్ట్ వర్జీనియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వచ్చే యువతకు 100 డాలర్ల విలువైన సేవింగ్స్ బాండ్ను ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
Spandana Eda Foundation : జీవితం చాలా విలువైనది.. చిన్న కారణాలతో జీవితాలను మధ్యలో వదిలివేయొద్దని, తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగల్చొద్దని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ‘స్పందన ఇదా ఫౌండేషన్’ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామల్ రెడ్డి ఆధ�
kerala కేరళ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పాత తరానికి స్వస్తి చెప్పి..కొత్త తరానికి ప్రాధాన్యమిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లను పక్కనబెట్టి..యువతనే ఎక్కువగా బరిలోకి దించాలని ప్రధాన పార్టీలు ని
marriage cancel takes youth life: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి రద్దు వార్త ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వధువు తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేయడంతో వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా హిందూపురంకి చెందిన శివ(28)కి బెంగళూరుకి చెంద
Alcoholic youth tied to tree : మద్యం తాగి ఎప్పుడు గోల చేస్తున్నాడని, ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే కారణంతో ఆ వ్యక్తిని సజీవదహనం చేసేశారు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. హండపా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత వచ్చే ఐదేళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సమయంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది నితీష్ కేబినెట్. బీహార్లో కరోనా వ్యాక్సిన్ను ఫ్రీగా ఇవ్వడంపై కేబినెట్ నుంచి అనుమతి లభించింది. అదే సమయంలో, 20 లక్షల �