Home » Ys Jagan Mohan Reddy
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ క్రమంలో వైసీపీలో భారీ మార్పులకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మెమో రూపంలో అన్ని అంశాలను కోర్టు ఎదుట ఉంచాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశించింది.
తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ ల అవసరం ఈ రాష్ట్రానికి లేదన్నారాయన.
చంద్రబాబు అరెస్ట్ అనంతరం న్యాయపరమైన అంశాలు చర్చించడానికి లోకేశ్ చాలాకాలం ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే ఆయనతో ప్రశాంత్ కిశోర్ తో టచ్ లోకి వెళ్లారని, అప్పటి నుంచి టీడీపీకి సలహాలు, సూచనలు ఇస్తున్నారని ఏపీలో ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే ఉమ్మడి ఒంగోలు, గుంటూరు జిల్లాలలో మార్పులు చేసిన వైసీపీ రేపు మరో ఉమ్మడి జిల్లాలో మార్పులు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
చంద్రబాబు కాపులని, పవన్ కల్యాణ్ ని ముంచుతాడు అని హెచ్చరించారు. ఏపీలో కూడా చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి పోటీ చేయొచ్చు కదా అని పోసాని అన్నారు. చంద్రబాబుకి కాపు ఓట్లు కావాలి. కానీ, అధికారం మాత్రం కాపులకి ఇవ్వరు అని మండిపడ్డారు.
టీడీపీ, జనసేన పార్టీలది అపవిత్ర కలయిక. తెలంగాణలో ఎందుకు కలిసి పోటీ చేయలేదు? ఏపీలో ఎందుకు కలిసి పోటీ చేస్తున్నారో సమాధానం చెప్పి ప్రజలను ఓటడగాలి.
ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దారుణంగా వ్యవహరించ లేదు. ఇంత అహంకారం, నిరంకుశంగా వ్యవహరించే వారు ఎవరూ లేరు.
కాపులను జనసేన, టీడీపీకి దూరం చేయడానికి వైసీపీ అమలు చేస్తున్న వ్యూహం ఏంటి?
ముఖ్యమంత్రి అనే వాడు భూమి మీద తిరుగుతాడా లేక ఆకాశంలో తిరుగుతాడా? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో మురుగు నీరు కూడా పొలాల్లోకి వచ్చే దుస్థితి దాపురించింది.