YSR congress

    దగ్గుబాటి ప్రకటన : 27న జగన్‌ సమక్షంలో వైసీపీలోకి

    February 26, 2019 / 08:01 AM IST

    రాజకీయాలలో సీనియర్ నేతగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్ పార్టీలో చేరే విషయమై స్పష్టత ఇచ్చారు. తాడేపల్లిలో ఫిబ్రవరి 27వ తేదీన వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో తన కుమారుడు

    టీడీపీ కల నెరవేరుతుందా ? : 24న టీడీపీలోకి కిశోర్ చంద్రదేవ్

    February 23, 2019 / 01:24 PM IST

    వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో ఉన్న సీట్లను దక్కించుకొనేందుకు టీడీపీ పక్కా ప్లాన్ వేస్తోంది. అరకు పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉన్న ఎస్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తోంది. ఇతర పార్టీలో ఉన్న కీలక నేతలను ఆకర్షించే ప్�

    యాత్ర ఎఫెక్ట్ : సినీ ఇండస్ట్రీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ వల

    February 21, 2019 / 01:33 PM IST

    మూడే మూడు నెలలు.. 90 రోజులు.. పార్టీ గెలిచినా – ఓడినా ఈ మూడు నెలలే. అందుకే పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార టీడీపీకి పోటీగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా సినీ ఇండస్ట్రీకి వల వేస్తోంది. పార్టీకి గ్లామర్ అద్దాలని ప్రయత్నిస్తోంది. టీడీపీలోక�

    సైకిల్‌ సవారీ చేస్తుందా.. ఫ్యాన్‌ గాలి వీస్తుందా : కోడుమూరులో గెలుపెవరిది

    February 16, 2019 / 08:36 AM IST

    వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి టీడీపీ ఎంపీ అవంతి

    February 14, 2019 / 05:28 AM IST

    నీలినీడలు : అఖిలపక్ష భేటీకి పార్టీల దూరం

    January 30, 2019 / 12:53 AM IST

    విజయవాడ : చంద్రబాబు సారథ్యంలో జరిగే అఖిలపక్ష సమావేశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తెలుగుదేశం పార్టీకి.. జనసేన, కాంగ్రెస్ సహా వామపక్షాలు జలక్ ఇచ్చాయి. సమావేశానికి తాము రావడం లేదంటూ.. బహిరంగ లేఖలు రాశాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కో�

    సమర శంఖారావం : జగన్ జిల్లాల టూర్

    January 25, 2019 / 12:30 PM IST

    విజయవాడ : మళ్లీ జగన్ టూర్ చేయనున్నారు. విదేశీ టూర్ అనుకొనేరు…కాదు…జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడానికి..ఇప్పటికే ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన జగన్..ఈసారి జిల్లాల్లో పర్యటించాలని జనవరి 25వ తేదీ శుక్రవారం నిర్ణయించారు. జిల్లాల్లో పార్టీ బ

    వైఎస్ఆర్ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ : ‘అన్న పిలుపు’తో లేఖలు

    January 24, 2019 / 09:09 AM IST

    ఫ్రభావం చూపగల తటస్థులతో సమావేశం సలహాలు, సూచనలు కోరనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్! విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. 2019లో జరిగే ఎన్నికల్లో అధికారం చేజిక్కించడం కోసం ప�

    పత్తికొండ పోటుగాడెవరు..ఫ్యాన్ గాలి వీచేనా!

    January 22, 2019 / 01:34 PM IST

    పాలెగాళ్ల పురిటిగడ్డ పత్తికొండ అసెంబ్లీని కైవసం చేసుకునేందుకు.. అధికార, విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో పాగా వేసేందుకు వైసీపీ పావులు కదుపుతోందా? త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాను పార్టీ తరపున ఎవ�

    వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి పురంధేశ్వరి

    January 10, 2019 / 08:21 AM IST

    ఏపీ రాజకీయాల్లో సంచలనం. దేశ రాజకీయాల్లోనే తనదైన ముద్ర వేసిన మాజీ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి పార్టీ మారుబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ బీజేపీలో కీలక, అగ్రనేతగా ఉన్న ఆమె.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్�

10TV Telugu News