Home » YSR congress
ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ.. జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు.
బాబు పార్ట్ నర్..ఒక యాక్టర్..బాబు స్క్రిప్టు ప్రకారం..ఏది పడితే అలా మాట్లాడుతున్నాడని..బాబు చేసిన మోసాల్లో వాటా ఉందా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలు టీడీపీతో కాపురం చేసిన సమయ�
విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్, ప్రముఖ సినిమా నటుడు మంచు మోహన్ బాబు వైసీపీలో చేరారు. లోటస్పాండ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డితో భేటీ అయిన మోహన్ బాబు.. వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. గతంలో టీ�
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మోహన్ బాబు జాయిన్ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ తో భేటీ అయ్యారు కలెక్షన్ కింగ్. చాలాసేపు ఇద్దరూ చర్చించుకున్నారు. మోహన్ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. వారం రోజులుగా చంద్రబాబు ప్రభుత�
నామినేషన్ల పర్వం ఓ వైపు జోరుగా సాగుతోంది. మరోవైపు చేరికలతో హడావిడి. ఇంకో వైపు అభ్యర్ధులు మిస్సింగ్ అంటూ కలకలం. వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ రెండుగా చీలి మరీ కొట్టుకుంటు�
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం కన్ఫామ్ అయ్యింది. విశాఖపట్నం జిల్లా నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న ఆయన.. గాజువాక నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇక్కడ పవన్ కల్యాణ్ గెలుపు ఈజీ అంటున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనకు లక్ష సభ్యత్�
వైసీపీ పార్టీలో ఉన్న నేతల కుటుంబాల్లో ఇద్దరికి టీకెట్ కేటాయించారు జగన్. 2019 అసెంబ్లీ ఎన్నికల బరిలో తనయులు, సోదరులు అదృష్టం పరీక్షించుకోనున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్ర
వైఎస్ జగన్ పై గెలవలేకే చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.
మార్చి 13వ తేదీన ఫస్ట్ జాబితా రిలీజ్ చేయాలని జగన్ నిర్ణయించారు. అయితే...వివిధ పార్టీల