YSR congress

    జగన్ హామీ : ఏపీలోనూ రైతు బంధు

    January 9, 2019 / 12:40 PM IST

    శ్రీకాకుళం : ఎన్నికల్లో గెలిచేందుకు ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ అధినేత జగన్ హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. మొత్తం 3,648 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింద�

    జగన్ విజయయాత్ర : వైసీపీ గెలిస్తే ఏపీలో 25 జిల్లాలు – జగన్…

    January 9, 2019 / 11:49 AM IST

    శ్రీకాకుళం : వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తామో..ఎలాంటి పనులు చేస్తామో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వివరించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ము�

    జగన్ విజయయాత్ర : బాబును నమ్మమని అంటున్నారు – జగన్

    January 9, 2019 / 11:12 AM IST

    శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అందరికీ మోసమే జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ తెలిపారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా పాతబస్టాండులో భారీ

    3648 కి.మీ. విజయయాత్ర : బాబు కొత్త డ్రామా

    January 9, 2019 / 11:00 AM IST

    శ్రీకాకుళం : ఏపీ రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్నా..వర్షాభావ పరిస్థితులున్నా బాబు..జాతీయ రాజకీయాలంటూ కొత్త డ్రామా మొదలు పెట్టిన బాబు…హెలికాప్టర్‌లో చక్కర్లు కొడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఎద్దేవా చేశారు. జగన్ చేపట్టిన

    జగన్ విజయయాత్ర : నన్ను నడిపించింది ప్రజలే

    January 9, 2019 / 10:47 AM IST

    శ్రీకాకుళం : ‘తనను నడిపించింది ప్రజలే…పై నున్న దేవుడు..నాన్న ఆశీర్వచనాలే’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ వెల్లడించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా పాతబస్టా

    వారంతే : పవన్ తో పోటీ హ్యాపీ…

    January 7, 2019 / 05:08 AM IST

    హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎన్నికల్లో పోటీ తనకు సంతోషమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 2019లో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల క్రమంలో రాజకీయాల్లో పలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్న�

    మరో ట్విస్ట్ : NIA కి కోడికత్తి కేసు

    January 4, 2019 / 08:17 AM IST

    గన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై దాడి కేసు NIAకి బదిలి అయ్యింది. జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

    పొత్తు లేదన్న పవన్ కల్యాణ్ : 175 సీట్లకు పోటీ

    January 3, 2019 / 07:58 AM IST

    పొత్తు లేదన్న పవన్ కల్యాణ్ : 175 సీట్లకు పోటీ

10TV Telugu News