YSR congress

    వైసీపీ రేసుగుర్రాలు: లోక్‌స‌భ అభ్య‌ర్థులు ఖరారు? 

    March 10, 2019 / 04:32 AM IST

    భారీగా చేరిక‌లు, వలస నేతల హడావుడితో ఎన్నికల ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ గడువు స‌మీపిస్తుండటంతో నేతలు పార్టీలు మారుతుండగా.. నాయకులు సీట్లను డిసైడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారంలో ఉన్న తెలుగుద�

    చంద్రబాబు షాక్ : డేటా కేసులో కీలక సాక్ష్యం నా దగ్గర ఉంది

    March 9, 2019 / 05:16 AM IST

    తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చోరీ కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు. టీడీపీ

    ఎన్నికల ముంగిట వైసీపీ గూటికి కీలక నేత

    March 6, 2019 / 11:18 AM IST

    ఎన్నికల ముంగింట్లో అధికార తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌ చెర్మన్‌ చల్లా రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీ గూటికి చేరబోతున్నారు. చల్లా �

    8లక్షల ఓట్లు తొలగించాలని అప్లికేషన్లు : ఇది వైసీపీ పనే అన్న మంత్రి కాల్వ

    March 6, 2019 / 07:23 AM IST

    అమరావతి: ఏపీలో ఓట్ల తొలగింపు వివాదం దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓట్లు తొలగింపు కుట్ర వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారని

    నేను బతికే ఉన్నా : ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ అప్లికేషన్

    March 6, 2019 / 05:24 AM IST

    ఓటర్ల డిలీషన్(ఫామ్-7) అప్లికేషన్ల వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లు తొలిగిపోతున్నాయి. సామాన్య ప్రజలకే కాదు.. రాజకీయ ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు కూడా ఇలాంటి చేదు అనుభం ఎదురైంది. చిత్తూరు జిల్లాలో ఫామ్-7 దరఖాస్తు

    అటో ఇటో ఎటో : పవన్ కల్యాణ్ తో మాగుంట భేటీ

    March 5, 2019 / 09:45 AM IST

    ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జిల్లా కీలక నేత, టీడీపీ ఎమ్మెల్సీ అయిన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. మార్చి 5వ తేదీ మంగళవారం మధ్�

    వైసీపీ టార్గెట్ 3 : చిత్తూరు జిల్లాలో రివెంజ్‌ పాలిటిక్స్‌

    March 5, 2019 / 08:32 AM IST

    చిత్తూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఎలాగైనా ఓడించాలంటూ అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు కొందరు నాయకులను టార్గెట్ చేసుకుని

    టీడీపీ టార్గెట్ 3 : చిత్తూరు జిల్లాలో రివెంజ్‌ పాలిటిక్స్‌

    March 5, 2019 / 08:19 AM IST

    చిత్తూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఎలాగైనా ఓడించాలంటూ అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు కొందరు నాయకులను టార్గెట్ చేసుకుని

    గుంటూరు టికెట్ డిమాండ్ : జగన్ తో ఎన్టీఆర్ మామ నార్నే మళ్లీ భేటీ

    February 28, 2019 / 06:40 AM IST

    ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ మరోసారి జగన్ తో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటానికి రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి పోటీకి సై అంటున్నారు నార్నే. గుంటూరు ఎంపీ ట

    జగన్ గృహ ప్రవేశం : పార్టీ నేతలు ఫుల్ ఖుష్

    February 27, 2019 / 01:53 AM IST

    ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం  ఉదయం 8.19 నిమిషాలకు ఇంట్లోకి కుటుంబసమేతంగా వెళ్లారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్‌ జగన్‌, భారతి దంపత

10TV Telugu News