Home » Ysrcp
గతేడాది ముగిసిన సాధారణ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకొంది వైసీపీ. అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 151 అసెంబ్లీ స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకోగా, 22 ఎంపీ స్థానాలను కూడా గెలుచుకుంది. జగన్ పాదయాత్రలో �
భారతదేశంలో పాల డెయిరీ వ్యవస్థలో ఏపీకి చెందిన సంగం డెయిరీ అగ్రస్ధానంలో ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల కుటుంబాలకు దీని ద్వారా ఉపాధి లభిస్తోంది. 2వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయి. సంస్థ ఆవిర్భావం నుంచి టీడీపీకి చెందిన వారే డెయిరీ �
తెలుగుదేశం పార్టీలో చీమ చిటుక్కుమన్నా.. అక్కడ అధికార వైసీపీ నేతలకు తెలిసిపోతోంది. బాబు గారొస్తారు.. ప్రతి రోజు కాసేపు ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడతారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఒకప్పుడు గుర్తింపు పొందిన టీడీపీలో అంతర్గత విషయాలు
ఉన్న ఖాళీలు నాలుగు.. అందులో ఒకటి కేంద్రంలోని బీజేపీ తరఫున అంబానీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక మిగిలినవి మూడు.. వాటికోసం బోలెడు పేర్లు. ఎవరికిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన.. అయినా రకరకాల కూడికలూ, తీసివేతలు లెక్కలేసిన తర్వాత ఆ మూడింట్లో ఇద్దరినీ ఫిక్
వైసీపీలోని ఇద్దరు నేతల మధ్య ఇన్నాళ్లూ కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు బహిర్గతమైంది. మంత్రి అనిల్ తీరుపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ మండిపడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గ విభేదాలు తార స్థాయికి చేరాయి. నియోజకవర్గ ఇన్చార్జి పెదపాటి అమ్మాజీ, మాజీ ఇన్చార్జి బొంతు రాజేశ్వరరావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరు క�
గుంటూరు మిర్చి ఘాటు వైసీపీలోనూ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారు.
పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అనుకుంటే.. ఇప్పుడు రాజకీయాలే ఆయనకు ప్రత్యామ్నాయంగా మారాయి. దూకుడు మీద ఉన్న సమయంలో ఒక్కసారిగా రాజకీయ రణక్షేత్రం నుంచి దూరమయ్యారు. నిజానికి ఆయన దూరమయ్యారా? దూరం చేశారా? ఆయనే దూరమైతే ఎందుకు దూరమయ్యారు
ఉండవల్లి అరుణ్కుమార్.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్కు, వైసీపీ ఆవిర్భావంత
ప్రజా చైతన్యయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. మూడు రాజధానులంటూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత టీడీపీ ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అది అమరావతి అంటూ ప్రచారం చేస్తోంది. 70 రోజులుగా ఆందోళన చేస్తున్న రాజధాని రై�