Home » Ysrcp
కర్నూలు జిల్లా వైసీపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. జిల్లాలో నియోజకవర్గ ఇంచార్జీలకు, ఎమ్మెల్యేలకు మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. నియోజకవర్గాల్లో ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి పెత్తనం కోసం పోట్లాడుకుంటున్నారట. జిల్లాలో ప్రధానంగా
ఏపీ స్థానిక సమరంలో ఓ ఘట్టం ముగిసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు బుధవారం(మార్చి 11,2020) సాయంత్రంతో సమాప్తమైంది. చివరి రోజు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల దగ్గర సందడి నెలకొంది. మరోవైపు పురపాలక, నగరపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్�
ఏపీలో టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకి తమ్ముళ్లు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు కీలక నేతలు, చంద్రబాబు సన్నిహితులు వైసీపీలోకి జంప్ అయ్యారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్
ఏపీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడం పట్లపై పరిమల్ నత్వాని స్పందించారు. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ రెండు పార్టీలూ ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నాయి. లోకల్ వార్ లోనైనా తమ సత్తా చాటాలనుకుంటున్నాయి. జాతీయ పార్టీ అండదండలు ఒక పక్క.. పవర్ స్టార్ పాలోయింగ్ మరోపక్క.. రెండింటినీ మిక్స్ చేసి లోకల్ వార్కు సిద్ధ
విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోటానికి వైసీపీ యత్నాలు ముమ్మరం చేసింది. గ్రేటర్ విశాఖ ఎన్నికలు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. రాజధాని అభివృధ్ది అంశంపై వైసీపీ ఫోకస్ చేస్తుంటే…వైసీపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతి�
కేవలం గెలుపు మాత్రమే కాదు.. బంఫర్ మెజారిటీ సాధించాలి. అది కూడా సార్వత్రిక ఎన్నికల కంటే ఘనంగా ఉండాలి. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకూడదు. మొత్తం క్లీన్ స్విప్ అయిపోవాలి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ టార్గెట్. మరి అంత
ఏపీలో స్థానిక సమరం ఊపందుకుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ మొదలు కావడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. మరోవైపు టికెట్ల కోసం ఆశావహులు ఎవరికి వారుగా లాబీయింగ్ చేస్తున్నారు. మరోవైపు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ �
గ్రామ స్థాయిలో కమిటీలు లేవు… మండల స్థాయిలో లీడర్లు లేరు… ఇక జిల్లా స్థాయిలో అయితే చెప్పనక్కల్లేదు.. గత ఎన్నికల్లో పార్టీ అధినేతతో సహా ఘోర పరాజయం పాలైన తరువాత పార్టీ మరింత బలహీన పడింది. తాజాగా జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ �
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి టీడీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలను సైతం విడుదల చేసింది. మరోవైపు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కార్యకర్తల దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. అధికార పార్టీ అక్రమాలను ఎప�