Home » Ysrcp
ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ఈసీ రమేశ్కుమార్ వాయిదా వేయడంతో పరిస్థితులు మారిపోయాయి. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నామని ఎస్ఈసీ ప్రకటించడమే తరువాయి.. అధికార పార్టీకి చె�
విశాఖ జిల్లాలో ఆయనకు ఎదురులేదు. 11 మండలాల పరిధిలోని గిరిజన ప్రాంతానికి ఎన్నోఏళ్ల నుంచి కాంగ్రెస్ నుంచి అధినాయకత్వం వహించారు.. అత్యంత సీనియర్ రాజకీయ నేత కూడా ఆయన ఎవరో కాదు.. పసుపులేటి బాలరాజు. వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ల�
ఏపీలో అధికార వైసీపీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్తో హోరేత్తిస్తోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేతలను తమ వైపు లాక్కుంటూ ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే ఈ ఆకర్ష్లో నేతలే కాదు ఎమ్మెల్యేలూ క్యూ కడుతున్నారట. ఆపరేషన్ ఆకర్ష్తో ప్రతి
సురేశ్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. ఆయన చేతులు మీదుగా ఏమైనా రైల్వే జోన్ ఇచ్చారా? నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. పారిశ్రామికంగా రాష్ట్రానికి
ఏపీ రాజకీయం వేడెక్కింది. స్థానిక ఎన్నికల వాయిదా దుమారం రేపుతోంది. కరోనా కారణంగా ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేశారు ఎస్ఈసీ రమేష్ కుమార్. దీనిపై సీఎం
ఏపీలో స్థానిక ఎన్నికల రద్దు నిర్ణయం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సీఎం తొలిసారి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ భయంకరమైన రోగం కాదన్నారు జగన్. కరోనా గురించి అంతగా
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాసేపట్లో గవర్నర్తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ భేటీ కానున్నారు. ఎన్నికల వాయిదా అంశాన్ని గవర్నర్కు
ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేయడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ
ఏపీ సీఎం జగన్ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్ తీరుని జగన్ తప్పు పట్టారు. కరోనా సాకు చూపి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా